తెరిచేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి 4.50 లక్షల మంది విద్యార్థులకు ఊరట ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో విద్యాబోధన కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ నిర్వహణ కేరళ, కర్ణాటకతో పోలిస్తే ప్రభుత్వ చర్యలు చాలా బాగు�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిగా నిరసనలు చేస్తూ రైతులు అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమ�
బెంగళూర్ : పండగ సీజన్ ముగిసిన తర్వాత 1-5 తరగతులను తిరిగి తెరిచే విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. దసరా సెలవల తర్వాత దీనిపై ఆలోచ�
ముంబై : కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్టోబర్ 22 నుంచి సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేసేందుకు అను
ఉస్మానియా యూనివర్సిటీ: ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష (ఆఫ్లైన్) తరగతులను నిర్వహించనున్నారు. తరగతుల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెమో జా�
అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన పునఃప్రారంభం అంగన్వాడీ కేంద్రాలు సహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరవాలి 30 కల్లా స్కూళ్లన్నింటినీ శానిటైజ్ చేయాలి ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేస
బడి గంట| ఆంధ్రప్రదేశ్లో బడి గంట మోగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసి
Puri jagannath : నేటి నుంచి భక్తులకు జగన్నాథుడి దర్శనభాగ్యం | పూరీలోని ప్రఖ్యాత జగన్నాథ స్వామి ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు సాధారణ భక్తుల కోసం సోమవారం ఆలయం తెరుస్తున్నట
జూపార్కులు| రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడ
రేపటి నుంచి నెహ్రు జూపార్క్ ఓపెన్ | నగరంలోని నెహ్రు జూలాజికల్ పార్కులోకి ఆదివారం నుంచి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూ పార్క్ పునః ప్రారంభం
తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం | ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ తలుపు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో పూజారులు తలుపులు తెరువగా..