బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి పేరిట నెలనెలా ప్రతి పంచాయతీకి జనాభాను బట్టి రూ.15 నుంచి 35 లక్షల రూపాయలు విడుదల చేయడంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి.
JNTU | రాష్ట్రం లొని 12 విశ్వ విద్యాలయాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జేఎన్టీయూ మంథని యంత్ర కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు స్టేట్ కో ఆర్డినేటర్స్ పిలుపు మే�
Regularization | తమను క్రమబద్ధీకరించాలని ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో పరిపాలన భవనం ఎదుట నల్ల బ్యాడ్జెస్ ధరించి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
AP Cabinet | ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించే నిర్ణయానికి, 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు కు సమావేశం ఆమోదం తెలిపింది.
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని పాఠశాల విద్యా శాఖ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వంటావార్పు నిర్వహించి భోజనాలు చేసి నిరసన వ్యక్త�
ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతే జూనియర్ లైన్మెన్, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజెన్లు గురువారం ఖైరతాబాద్లోని దక్ష
ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టికృషితోనే గ్రామీణాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సిద్ధిస్తున్నాయని, ఫలితంగా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు.
TS Gurukulam | సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించించింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఆమోదం తెల�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీఆర్ఏలకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారిని ప్రభుత్వోద్యోగులుగా నియమించడం చరిత్రాత్మకమని అన్నారు.
వీఆర్ఏల్లో ఆనందం వెల్లివిరిసింది. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమేగాకుండా పలు శాఖలకు కేటాయిస్తూ నియామక పత్రాలు అందజేయడంతో సంబురపడ్డారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రుల చేత
వీఆర్ఏల స్వప్నం నెరవేరింది. సరైన గుర్తింపు లేక.. చాలీచాలని వేతనంతో సతమతమవుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొర�
జేపీఎస్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ జూనియర్ కార్యదర్శుల వివరాల సేకరణకు ప్రత్యేక కమిటీని నియమించారు. రెగ్యులరైజేషన్కు ప్రతిభే ప్రామ
క్షేత్రస్థాయిలో పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు.. అవినీతి అక్రమాలకు తావివ్వకుండా.. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ.. రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంల�
CM KCR | జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసు క్రమబద్ధీకరణకు(Regularzation) తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది .
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టుపై పని చేస్తున్న మరో 177 మంది ల్యాబ్ టెక్నీషియన్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్య�