సీఎం కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతున్నది. ఈ క్రమంలో చదువునే నమ్ముకొని, విద్యాబుద్ధులు నేర్పుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి
దశాబ్దాలుగా అభద్రతాభావంతో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. సీఎం కేసీఆర్ సంతకంతో వీరంతా రెగ్యులర్ ఉద్యోగుల్లా మారారు. ఇక నుంచి శాశ్వత ఉద్యోగుల్లా పూర్తి భరోసాతో, భద�
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ కోరింది. శనివారం సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సం
ఉద్యోగ అభద్రత, శ్రమదోపిడీకి నిలువెత్తు నిదర్శనమైన కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏప్రిల్ నెల నుంచి క్రమబద్ధీక