నీట్ యూజీ రిజిస్ట్రేషన్కు అపార్ ఐడీ తప్పనిసరికాదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. విద్యార్థలు తమ వద్ద ఉన్న ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చ�
Khammam | ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఒకేరోజు 50 వేల గజాలను రిజిస్ట్రేషన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీపీఏ చేసుకున్న వ్యక్తి అనుమతి లేకుండానే ప్లాట్ల య�
వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గడిచిన నాలుగు నెలలుగా నగరంలో ప్రధానంగా మేడ్చల్ జిల్లా పరిధిలో పలు సర్వే నంబర్లను సర్కారు నిషేధించింద�
ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఖాళీగా ఉన్న ప్లాట్లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది.
Rajasekhar Reddy | రిజిస్ట్రేషన్ల నిలిపివేత అప్రజాస్వామ్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూములని(Waqf Board Lands) కొన్ని సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లను నిలిప�
కొన్నేండ్ల క్రితమే గ్రామ పంచాయతీ అనుమతులతో వేసిన లేఅవుట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేసింది. ఆ లేఅవుట్లలో ప్లాట్ల యజమానులను ముప్పుతిప్పులు పెట్టేలా రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది.
HYDRAA | , సొంతిల్లు.. మధ్యతరగతి ప్రజల జీవితకాల స్వప్నం. ఈ కలలు ఇప్పుడు చెదిరిపోతున్నాయి. మారిన ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ స్వరూపం, ప్రభుత్వ విధానాలు.. అన్నీ కలిసి రాష్ట్రంలో సగటు కుటుంబాల సొంతింటి కలలను చిది�
రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుల్డోజర్ల భయానికి రెండు నెలలుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం చిగురుటాకులా వణుకుతున్నది. కూల్చివేతల కారణంగా ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట�
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్ఐటీల్లోని బీటెక్, బీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2025 రిజిస్ట్రేషన్ నవంబర్ నుంచి మొదలుకానుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడింది. బుల్డోజర్లు, కూల్చివేతల భయానికి ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది.
పన్నులతో ప్రజలను వీరబాదుడు బాది భారీ మొత్తంలో ఆదాయాన్ని సమీకరించుకొనేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిబంధనలను మరింత విస్తరించేందుకు కసరత�
ఒక రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే కష్టాలనేకం ఉంటాయి. భూములు, ఇండ్లు, ప్లాట్లకు సంబంధించిన రిజిస్ర్టేషన్లు ఎక్కువగా జరుగుతాయి. వీటికి తోడు రుణాలిచ్చే క్రమంలో మార్టిగేజ్లు సైతం అధికంగానే ఉంటాయి. ఇలా ఒక�
సర్వర్ డౌన్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో హనుమకొండ, మహబూబాబాద్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద జనాలు పడిగాపులు కాయాల్సి