Telangana | ‘ఒకప్పుడు తెలంగాణలో భూమికి విలువ లేదు. ఇప్పుడు భూమి బంగారం. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే పక్క రాష్ర్టాల్లో రెండు మూడు ఎకరాల భూమి వస్తున్నది’.. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పే మాట ఇది.
JC Prabhakar reddy | మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి కంపెనీకి చెందిన రూ.22.10 కోట్ల
ప్రజలలో చైతన్యం తెచ్చి ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకునేలా జీహెచ్ఎంసీ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఓటరు నమోదు కార్యక్రమం నాంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ఆదివారం సెలవు రోజు ఉన్నా జీహెచ్ఎంసీ సిబ్బ�
ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్ల విక్రయాల ద్వారానే అధికంగా ఆర్జన ఈ క్యాటగిరీల నుంచే నిరుడు7,560 కోట్ల ఆదాయం స్వరాష్టంలో పెరిగిన రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ వార్షిక నివేదిక హైదరాబాద్, ఆ
ఉమ్మడి రాష్ట్రంలో హౌసింగ్ బోర్డు భూముల్లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద�
ఇప్పటివరకు 10,700 రిజిస్ట్రేషన్లు..వారంలో కోటికిపైగా ఆదాయం హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది. బండ్లగూడ, పోచారంలో లాటరీ ప�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది రూ.12,364 కోట్ల ఆదాయం సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించింది. కరోనా ఇబ్బంది పెట్టినా రిజిస్ట్రేషన్ల జోరు తగ్గకపోవడం తెలంగాణ ఆర్థిక పటిష్ఠతకు నిదర్శనంగా నిలుస్తున్నద
భూముల ధరలను ఆకాశం ఆకర్షిస్తున్నది. ఒకనాటి నెర్రెలువారిన భూమి ఇవాళ పచ్చని మాగాణమై బంగారంగా మారిపోయింది. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2700 కోట్లు ఉంటే.. ఒక్క ఏడాదిలో పదివేల కోట్లకు పైగా
కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక్కసారిగా తాకిడి పెరిగింది. వచ్చే నెల ఒకటి నుంచి భూముల మార్కెట్ విలువ పెరుగుతున్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరు
బొంరాస్పేట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు వ�