ఏప్రిల్ నెలలో 22,912 రిజిస్ట్రేషన్లు.. రూ.195.50 కోట్లు ఆదాయం అత్యధికంగా రంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రూ.61.89 కోట్లు అత్యల్పంగా కొడంగల్లో రూ.4 లక్షలు రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్నప్పటికీ.., రిజ�
శ్రీనగర్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో పవిత్ర అమర్నాథ్ యాత్ర రిజిష్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ఐఎస్బీ) ఈ మేరకు గురువారం
జమ్ము: వార్షిక అమర్నాథ్ యాత్రకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నదని శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం సీఈవో నితీశ్వర్కుమార్ చెప్పారు. యాత్రికులు తమ పూర్తి వివరాలను www.jksasb.nic. inలో నమోద�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఏకంగా 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. లోక్సభలో సోమ�
రోజుకు 3 వేల లావాదేవీలతో దూసుకెళ్తున్న ధరణి ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.374 కోట్లు హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): భూ రిజిస్ట్రేషన్లలో ధరణి పోర్టల్ దూసుకుపోతున్నది. రోజుకు సగటున 3 వేల రిజిస్ట్రేషన�
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా రెండో దశ టీకా ఇచ్చే కార్యక్రమం దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైంది. 70 ఏండ్ల వయసు పైబడినవారితోపాటు 45 ఏండ్లు పైబడి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి టీ�