పాత వాహనాల డీరిజిస్ట్రేషన్ ప్రారంభించిన ఢిల్లీ సర్కార్ న్యూఢిల్లీ: పదేండ్లు దాటిన పాత డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. ఒక్కరోజులోనే దాదాపు లక�
నెలలో 1.85 లక్షల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 2021 సంవత్సరం తీపి కబురుతో ముగిసింది. డిసెంబర్లో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదయ్యాయి. రాబడి పరంగా
వనస్థలిపురం : బీఎన్రెడ్డినగర్ డివిజన్లో ఉన్న పెండింగ్ రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. దీనిపై ప్రభుత్వం నియమించిన సబ్కమిటీలోని ఆర్థి�
ఇల్లెందు: జిల్లా రిజిస్ట్రార్ కుమార్ ఇల్లెందు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్ళుగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించానని, జిల్లా వ్యాప్తంగా ఈ కార్య�
వాహనాలకు కొత్తగా ‘బీహెచ్’ సిరీస్ ప్రారంభం కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు వర్తింపు నోటిఫికేషన్ జారీచేసిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి
నెలరోజుల్లో 1.07 లక్షల రిజిస్ట్రేషన్లు87 వేలకుపైగా వ్యవసాయ భూముల లావాదేవీలుహైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భూమి విలువలను సవరించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ల జోరు కొనసాగింది. కొత్తచార్జీలు
ఆమనగల్లు : ఆమనగల్లు తాసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఇన్చార్జి ఆర్డీవో వెంకటాచారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రోజువారి విధులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పని తీరును ఆయన పరిశీలించారు. ప్రభుత్వ �
ధరణిలో సరికొత్త రికార్డుకొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల జోరుహైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో భూ లావాదేవీల వేగం పెరిగింది. ముఖ్యంగా భూముల విలువను రాష్ట్ర ప్రభుత్వం సవరించిన తర్వాత రికార్�
నేటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం రాష్ట్రవ్యాప్తంగా 25.59 లక్షల ప్లాట్లకు అప్లికేషన్లు హెచ్ఎండీఏ పరిధిలో నాలుగున్నర లక్షలకు పైగా 2015 నాటి పెండింగ్ దరఖాస్తులకూ మోక్షం హైదరాబాద్ సిటీబ్యూరో ప్ర
రిజిస్ట్రేషన్లు బంద్| రాష్ట్రంలో నేడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర డాటా సెంటర్లో కొత్త యూపీఎస్ ఏర్పాటు కారణంగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగనుం�
రిజిస్ట్రేషన్లు| రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నేటి నుంచి యథాతథంగా జరగనున్నాయి. గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించిన అధిక�
నేటినుంచి పాస్పోర్ట్ సేవలు కూడా బ్యాంకుల పని వేళలల్లోనూ మార్పు ప్రత్యేక ప్రతినిధి, మే 31 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ మినహాయింపు సమయం పెంచిన నేపథ్యంలో ఒక్కో ప్రభుత్వ సేవ అందుబాటులోకి వస్తున్నది. వ్యవసాయ