ఎన్సీడీ ప్రోగ్రాం వల్ల తమపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ గతంలో ఉన్నతాధికారుల సూచనలమేరకు చేశామని, కానీ ఇప్పుడు తమపై భారం పెరిగి అనేక ఇబ్బందులకు గురౌతున్నామని ఆ పని భారం నుంచి తప్పించాలని ఏఎన్ఎంలు ప
వ్యవసాయ సాగులో రైతులు రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాంతాల అలివేణి అన్నారు.
AP Government | ఏపీ గ్రామ, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం (AP Government) షాక్ ఇచ్చింది. సచివాలయాలను కేటగిరులుగా విభజించి , ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తు ఫీజును ప్రభుత్వం తగ్గించింది. టెట్ ఒక పేపర్ (పేపర్-1 లేదా పేపర్-2) రాయాలనుకున్న వారికి రూ.1000గా ఉన్న దరఖాస్తు రుసుమును రూ.750కు తగ్గించింది.
పొదుపుగా బతకడం అంటే.. పిసినారితనాన్ని పెంచి పోషించడమనే అనుకుంటారు చాలామంది. కానీ, పీనాసిగా బతకడానికి, ఖర్చులను అదుపాజ్ఞల్లో ఉంచుకుంటూ జీవనయానం కొనసాగించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ తేడా తెలియక మధ్యతరగత
పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ఆలోచనల్లోంచి వచ్చిన ‘రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ ఆర్ మంత్రం ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది.
‘రిడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ అర్ మం త్రాన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే నగరాలు, పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి శనివారాన్ని ర�
సూర్యాపేట.. దేశంలో చెత్త రహిత, పరిశుభ్ర పట్టణంగా నిలువడమే కాకుండా చెత్త నుంచి ఆదాయం సమకూర్చుకునే మున్సిపాలిటీగా పేరు దక్కించుకుంది. ఇప్పటికే మూడు బుట్టల విధానంతో ప్రజల ద్వారా చెత్తను సేకరిస్తున్నది.
పర్యావరణ పరిరక్షణతోపాటు ప్రజల ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలన్నీ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహిస్తుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తు�
దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (CNG) ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
మనుషుల చెమట వాసనను సోషల్ యాైంగ్జెటీ వంటి కొన్ని మానసిక సమస్యల చికిత్సకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని యూరోపియన్ సైకియాట్రిక్ అసోసియేషన్(ఈపీఏ)కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవే�
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రానున్న ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు వినియోగదారులపై ట్రూఅప్ చార్జీల భారం పడుకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ట్రూఅప్ చార్జీలకు సంబంధించిన రూ.12,718.4 కోట్లు రాష్ట్ర