అలీబాబా.. అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా.. మూడు డజన్ల దొంగల కమిటీ కాంగ్రెస్ వరింగ్ కమిటీ అని రెడ్కో చైర్మన్ వై. సతీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. సాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ల�
Redco Chairman Y. Satish Reddy | బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని మరోమారు స్పష్టమైంది. ఎన్నికల కోసం బీజేపీ ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నిజామాబాద్ సభలో మోదీ మాట్లాడిన దానిని బట
పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా కాంగ్రెస్ నాయకులు ‘గద్దెనెక్కేది మేమే.. పాలించేది మేమే’ అని ఊదరగొడుతున్నారు. నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో అంత బలముందా అంటే.. అంతా ఉత్త ముచ్చటే. ఊపర్ షేర్వానీ అందర్ పర�
Redco-Y Satish Reddy | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
పీడిత ప్రజల కోసం, తెలంగాణ సాధ న కోసం పోరాడిన గద్దర్ మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్న నీచుడు రేవంత్రెడ్డి అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓట్ల కోసం రేవంత్రెడ్డి ఎంతకైన�
Flood victims | ఆపదలో ఉన్నవారిని కేటీఆర్ ఆదుకుంటున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వారికి సహాయం చేస్తున్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. రూ. 16 లక్షల విలువైన చె�
తన అసమర్థతను దాచి గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ గురివింద సామెతను గుర్తు చేశారని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని మండిపడ్డారు.
ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఏమైందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై గవర్నర్కు గ�
దమ్ముంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నేత రాహుల్గాంధీ ఖమ్మం సభలో ప్రకటించాలని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి క�
నోటు స్కాంకు మోదీ బాధ్యత వహించాలని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రెడ్ కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మోదీ సరారు చరిత్రలోనే ఎవరూ కనీవినీ ఎరుగని సాంనకు పాల్పడిందని ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్ల కాలానికి, ఏర్పడిన తరువాత పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దిలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్గా రాష్ట్ర అభివృద్ధికి తో
ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఇన్సెంటివ్స్ తగ్గిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పర్యావరణ పరిరక్షణ చర్యలకు గొడ్డలిపెట్టులాంటిదని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్�
Telangana | రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ను అందిచండంలోనేకాక విద్యుత్తు ఆదాలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్'(ఈసీబీసీ) వ�