Red Cross | ఆర్.వెంకటాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్బంగా గురువారం ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్లో ఉచిత మెగా వైద్య శిబిరం (Medical Camp) నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్లో ప్రజలు పెద్దసం�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఫుల్ పడింది. ఇరు పక్షాలు కాల్పుల విమరణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు తమ వ
ఇజ్రాయెల్, హమాస్ మధ్య విడుత బందీల (Hostages) విడుదలలో రెండో రోజు సందిగ్ధత నెలకొంది. గాజాకు మానవతా సాయం అందించడంలో ఆలస్యంపై అసంతృప్తితో ఉన్న హమాస్ (Hamas) తమ వద్ద ఉన్నవారిని విడిచిపెట్టేందుకు కాస్త సంశయించింది.
ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే దేశంలో కలరా మహమ్మారి విజృంభిస్తున్నది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 152 మంది మరణించారని, 8,087 అనుమానిత కలరా కేసులు, 1,241 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింద�
విశిష్ట సేవలు అందించింనందుకు జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా రెడ్క్రాస్ సొసైటీ
అన్నదానంతో ఒక పూట ఆకలి తీర్చవచ్చు. విద్య అందిస్తే జ్ఞానం పంచవచ్చు. కానీ రక్తదానంతో ప్రాణదాత కావొచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. రక్తదానాన్ని ప్రోత్సహించాలి’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ర�
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్ర ఆరోగ్య ,వైద్యశాఖ మంత్రి హరీశ్రావు చేతు ల మీదుగా జిల్లా రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి
కీవ్: ఉక్రెయిన్లో చిక్కుకున్న వారిని తరలించేందుకు రష్యా కొన్ని మార్గాలను ప్రకటించింది. ఆ కారిడార్లపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రూట్లన్నీ అనైతికంగా ఉన్నాయని ఉక్రెయిన్ వెల్లడించ�
Philippines | ఫిలిప్పీన్స్ (Philippines)లో ‘రాయ్’ తుఫాను (Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
Red Cross elects Mirjana Spoljaric Egger as first female president | ప్రపంచ ప్రసిద్ధ మానవతావాద సంస్థ ‘ అంతర్జాతీయ రెడ్ క్రాస్ ‘ పగ్గాలు తొలిసారిగా ఓ మహిళ చేతికి రానున్నాయి. రెడ్ క్రాస్ తర్వాతి అధ్యక్షురాలిగా స్విట్జర్లాండ్ దౌత్యవేత్త మిర�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | అత్యవసర సమయాలలో ఎంతో మందికి రక్తాన్ని అందించి ప్రాణ దాత అయినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు ఎంతో ప్రశంసనీయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.