Akhil- Zainab | నాగార్జున రెండో తనయుడు అఖిల్ వివాహం జైనబ్తో జూన్ 6న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున నివాసంలో ప్రైవేట్ వేడుకగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతా�
పెండ్లి జరిగిన రెండు రోజులకే వరుడు విద్యుత్షాక్తో మృతి చెందగా.. కండ్ల ఎదుటే భర్త మరణాన్ని చూసిన నవవధువు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పెండ్లి కళ వచ్చేసింది. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు కాగా, శనివారం హైదరాబాద్లో సింధు, వెంకటదత్త సాయి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
బంధువులతో కళకళలాడాల్సిన పెండ్లి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకున్నది. డెకరేషన్ లైటింగ్ తీగ తగిలి నవ వరుడు మృతి చెందాడు. పెండ్లయిన మరునాడే రిసెప్షన్ కోసం ఇంట్లో లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా దుర్ఘటన చోటుచ�
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ముంబైలో తమ పెండ్లి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు మెరిశారు. నాయికలు కాజోల్, కృతి సనన్, అన�
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో కార్తికేయ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.తను ప్రేమించిన లోహిత మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్ లోని ఓ కళ్యాణ