నర్సంపేటలో ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు �
రాష్ట్రంలో అనధికార లేఅవుట్లలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధం చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్కు అవకాశమివ్వాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. 2020 కన్నా ముందు ఏర్పాటైన అనధికార లే అ
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలార్తండాలో గురువారం తెల్లవారుజామునే స్థానిక మహిళలను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి కోసం సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ రహదారి
ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాతరేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను గుంటల లెక్కన అమ్ముతూ ప్రభుత్వ ఆదాయా�
హైదరాబాద్ నగరమంటే రియల్ సందడి. గల్లీ మొదలు కార్పొరేట్ కార్యాలయాల వరకు రియల్టర్లు.. మార్కెటింగ్ ఏజెంట్లతో పాటు సాధారణ యువకుడు సైతం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉపాధి మార్గంగా మలుచుకున్నాడు.
‘ప్రీలాంచ్ ఆఫర్లో తక్కువ ధరకు ప్లాట్, ఫ్లాట్, విల్లాను సొంత చేసుకోండి. రెండు మూడేండ్లలో నిర్మాణం పూర్తవుతుంది. మీరు ఊహించని విధంగా ఈ వెంచర్ డెవలప్ అవుతుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంతా రివర్స్గేర్లో నడుస్తున్నదని, తద్వారా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బుధవారం ఆయన సిద్ద�
ప్రభుత్వ భూమి కబ్జాపై గణపురం రెవెన్యూ అధికారులు కదిలారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాతిన రాళ్లను తొలగించారు. మండలంలోని గాంధీనగర్-మైలారం గ్రామాల మధ్య 204 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేస�
గణపురం మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. పదేళ్ల కాలంలో స్తబ్ధుగా ఉండి ప్రస్తుతం ఓ ముఠాగా ఏర్పడి కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల�
నగర శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటిన తర్వాత ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారు.