రాష్ట్రంలోని దళిత, గిరిజనుల భూములను కాపాడాలంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్చార్సీ)ను కోరారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్బీఎల్..హైదరాబాద్లో మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐదు ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుక రెరా ఆమోద�
అయ్యన్న ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమాలకు టీజీ రెరా కళ్లెం వేసింది. కొనుగోలుదారులతో కుదుర్చుకున్న సేల్ అగ్రిమెంట్ను ఆ సంస్థ ఏకపక్షంగా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే..
మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం కొంపల్లిలోని 105 సర్వే నంబర్లో రోడ్డు ఆక్రమణలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హైకోర్టు కొంపల్లి మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
‘ఖాజాగూడలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు అతిపెద్ద స్కాం. చెరువు బఫర్ జోన్లో ఈ ప్రాజెక్టు ఉంది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ జీరో అవర్
Vasavi Group | ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్పై కొనుగోలుదారులు తిరగబడ్డారు. డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత ప్లాట్లను అప్పగించకపోవడంతో ఆగ్రహానికి లోనయ్యారు. ఆ కంపెనీ చేతిలో ఇరుక్కుపోయిన వందలాది మ�
సోషల్ మీడియా వేదికగా గ్రాఫిక్ డిజైన్లు ఎరవేసి కొనుగోలుదారులను మోసిగించే ప్రయత్నం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ బిల్డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాగోతం బయటపడింది.
హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ పాలసీ పేరుతో సువర్ణభూమి ఇన్ఫ్రా డెవెలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శ్రీధర్, డైరెక్టర్ బొల్లినేని దీప్తి త�
ప్రీ లాంచింగ్ ఆఫర్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ తమను మోసం చేసింది. చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. భారతీ బిల్డర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొంపల్లి �
తమ కంపెనీలో పెట్టుబడిపెడితే అధిక రాబడి వస్తుందని నమ్మించి అమాయకుల వద్ద నుంచి రూ. 1.02 కోట్లు వసూళ్లు చేసి, బిచాణా ఎత్తేసిన ఇద్దరు మోసగాళ్లను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ప్రస
మియాపూర్ పరిధిలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న యువతిపై తోటి ఉద్యోగులే లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్నది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం..
స్థలం విక్రయం పేరుతో విశ్రాంత ఎస్ఐని నమ్మించి మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీతో సహా నలుగురిపై ఫిలింనగర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్లోని ఈస్ట్ కాకతీయ