Kokapet Lands | మార్కెట్ బాలేదు. కొనుగోళ్లు జరగడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో కదలిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం అవసరమా? అంటూ కాసులు కురిపించే భూముల వేలంపై హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల
ఆస్తులు కూడబెడితే ఓ ఆనందం. ఆ ఆస్తి దినదిన ప్రవర్ధమానమైతే మరింత సంతోషం. సంపాదించినదంతా ఆస్తులు సముపార్జించడానికే వెచ్చిస్తే ఇబ్బంది. అందులోనూ ఉన్నదంతా ఒకే చోట ఇన్వెస్ట్ చేసి దెబ్బతినేవాళ్లు కోకొల్లలు. �
జీవిత కాలంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉండే కల. తమ కలలను కొందరు సాకారం చేసుకుంటే.. మరికొందరు కలల్లోనే జీవిస్తూ కాలం గడిపేస్తుంటారు.
సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకునే విశాల దృక్పథం ఉన్న నాయకుడిగా మారాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు.
అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తరువాత బిచాణా ఎత్తేస్తున్న ముఠాలు హైదరాబాద్లో సంచరిస్తున్నాయి. బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డ
తెలంగాణలో వ్యవసాయం ఒకప్పుడు చెరువులు ప్రధానంగా సాగేది. చెరువు నీళ్లు ఆయకట్టు పొలాలకు సరిగ్గా పారేలా చూడటానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి ఉండేవాడు. అతణ్ని నీరడి అని పిలిచేవారు. సాగుబడికి నీళ్లు సమానంగా పంపిణ�
అప్పుల బాధతో ఓ రైస్మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది.
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం రాక తో రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టిం ది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రియ ల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించింది. ప్రస్తు తం రియల్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీంతో కోట్ల�
ప్లాట్లు కొనేవారు లేక ములుగు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్ట పక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగ�
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్ ప్లాట్ ఇప్పిస్తానని మోసం చేశాడని దంపతులు ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామంలో
China | చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం తారాస్థాయికి చేరుకొన్నది. ఎంతలా అంటే ‘ఇల్లు కొనండి.. భార్యను ఉచితంగా పొందండి’ అంటూ నిర్మాణ సంస్థలు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి. టి�
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి ఎన్నారై కుటుంబాన్ని మోసం చేసిన కేసులో కూకట్పల్లికి చెందిన బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు విచారించారు.
నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధిక�