Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో అటు హైదరాబాద్ నగరంలోనూ, ఇటు రంగారెడ్డి జిల్లాలోనూ రియల్ ఎస్టేట్వ్యాపారం పూర్తిగా కుదేలైందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
రియల్టీ సేవల సంస్థ మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ దూకుడు పెంచింది. హైదరాబాద్లో 18.2 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్థలాన్ని రూ.613 కోట్లతో కొనుగోలు చేసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలక
Kokapet Lands | మార్కెట్ బాలేదు. కొనుగోళ్లు జరగడం లేదు. భవన నిర్మాణ అనుమతుల్లో కదలిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం అవసరమా? అంటూ కాసులు కురిపించే భూముల వేలంపై హెచ్ఎండీఏ అధికారులు మల్లగుల
ఆస్తులు కూడబెడితే ఓ ఆనందం. ఆ ఆస్తి దినదిన ప్రవర్ధమానమైతే మరింత సంతోషం. సంపాదించినదంతా ఆస్తులు సముపార్జించడానికే వెచ్చిస్తే ఇబ్బంది. అందులోనూ ఉన్నదంతా ఒకే చోట ఇన్వెస్ట్ చేసి దెబ్బతినేవాళ్లు కోకొల్లలు. �
జీవిత కాలంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునేది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉండే కల. తమ కలలను కొందరు సాకారం చేసుకుంటే.. మరికొందరు కలల్లోనే జీవిస్తూ కాలం గడిపేస్తుంటారు.
సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకునే విశాల దృక్పథం ఉన్న నాయకుడిగా మారాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు.
అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తరువాత బిచాణా ఎత్తేస్తున్న ముఠాలు హైదరాబాద్లో సంచరిస్తున్నాయి. బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డ
తెలంగాణలో వ్యవసాయం ఒకప్పుడు చెరువులు ప్రధానంగా సాగేది. చెరువు నీళ్లు ఆయకట్టు పొలాలకు సరిగ్గా పారేలా చూడటానికి ప్రత్యేకంగా ఓ ఉద్యోగి ఉండేవాడు. అతణ్ని నీరడి అని పిలిచేవారు. సాగుబడికి నీళ్లు సమానంగా పంపిణ�
అప్పుల బాధతో ఓ రైస్మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది.
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్�
కాంగ్రెస్ ప్రభుత్వం రాక తో రియల్ ఎస్టేట్ రంగానికి గ్రహణం పట్టిం ది. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత రియ ల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించింది. ప్రస్తు తం రియల్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. దీంతో కోట్ల�
ప్లాట్లు కొనేవారు లేక ములుగు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్ట పక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగ�