ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు, మంత్రి సీతక్క అనుచరుడు బానోత్ రవిచందర్ ప్లాట్ ఇప్పిస్తానని మోసం చేశాడని దంపతులు ఆత్మహత్యా యత్నం చేసుకున్న ఘటన ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామంలో
China | చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం తారాస్థాయికి చేరుకొన్నది. ఎంతలా అంటే ‘ఇల్లు కొనండి.. భార్యను ఉచితంగా పొందండి’ అంటూ నిర్మాణ సంస్థలు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి. టి�
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించి ఎన్నారై కుటుంబాన్ని మోసం చేసిన కేసులో కూకట్పల్లికి చెందిన బీజేపీ నాయకుడిని సీసీఎస్ పోలీసులు విచారించారు.
నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధిక�
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దినాదినాభివృద్ధి చెందుతున్న ‘గ్రేటర్ వరంగల్'లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికలతో ఓరుగల్లును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నద�
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేసి చేశారు. ఈ మేరకు ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్ల
భారీగా కొత్త ప్రాజెక్టులు చదరపు అడుగు ధర రూ.4,240 మాత్రమే.. అమ్మకాల్లో హై-ఎండ్ సెగ్మెంట్ వాటా 42 శాతం కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ జోరు. . అనరాక్ అధ్యయన నివేదికలో వెల్లడి.. హైదరాబాద్ సిటీబ్యూరో, �