పేదల గూడు కూలగొట్టి, వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ సృష్టించిన కన్నీటీ సునామీ మూసీ ప్రాజెక్టు అని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటి న
మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ కుట్రలను ఛేదించేందుకు బాధితులంతా ఏకంకావాలని, అప్పుడే తమ భూములు, ఇండ్లకు రక్షణ ఉంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ నేత కార
రంగారెడ్డిజిల్లాలో భూసేకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. వారి భూములే టార్గెట్గా వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ
ఆదిలాబాద్ పట్టణంలో ఒక వ్యక్తి సోమవారం సాయంత్రం కత్తితో హల్చల్ చేశాడు. స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లో తనకు వాటా కావాలంటూ కత్తితో మరొక భాగస్వామిపై హత్యాయత్నానికి యత్నించాడు.
suicide | సరూర్నగర్లో రియల్ ఎస్టేట్ బిల్డర్ భార్య బూరుగు అర్చన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టింది. అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోవడం తద్వారా అమ్మకాలు తగ్గడంతో అర్చన కుటుం�
లక్షలాది మంది పేద కార్మికుల పొట్టగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే వ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని మరిచి... పెద్దలకు పెట్ట పీట వేసి.... పేదలకు నీడ లేకుండా చేస్తోంది’ అని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం టెండర్లు నత్తనడకన సాగుతున్నాయి. 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం నోటిఫికేషన్ వెలువడి 17 రోజులవుతున్నా, ఇప్పటివరకు 6,893 దరఖాస్తులే దాఖలైనట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా కుదేలైంది. గత రెండేండ్లుగా ఈ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతంలో రియల్ ఎస్టేట్ రంగం లో తెలంగాణ దూసుకుపోయిన
‘అన్నతో ఇప్పుడే మాట్లాడిన. వాళ్లకు వీళ్లకు భయపడను. నేను చెప్పిందే ఇక్కడ వేదం. నా వెనుక అన్న, వదిన ఉన్నరు’ ఇవీ రాష్ట్ర రాజధానిలోని ట్రై కమిషనరేట్ల పరిధిలో ఓ డీసీపీ తరచుగా చెప్పుకుంటున్న మాటలు.
చినుకు పడిందా నగరంలో నరకం కనిపిస్తున్నది. వానలో తడుస్తూ, పొగ కాలుష్యాన్ని పీలుస్తూ గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సిందే. ఓ వైపు ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం, మరోవైపు బల్దియా అధికారుల, హైడ్రా సిబ్బంది నిర్�
హైదరాబాద్లో రౌడీషీటర్లు కొత్త దారి ఎంచుకుంటున్నారు. ఇప్పటిదాకా సాగిన స్థిరాస్తి వ్యాపారంలో లాభాలు మందగించడంతో స్మగ్లర్లుగా మారారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చ�
భవన నిర్మాణాల సరళీకృత విధానాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రభావితం చేసేలా యూనిఫైడ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ కోడ్ను వర్తింపజేయాలని భావిస్తున్నది. దీ�
జిల్లాలో ఇసుకతోపాటు మొరం దందా జోరుగా సాగుతున్నది. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇందల్వాయి మండలంలో కొందరు అక్రమార్కులు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకోవడమే పనిగ�