Anil Vij | హర్యానా అసెంబ్లీ ఎన్నికలను రేపే నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ అన్నారు. తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని తెలిపారు.
Sharad Pawar | బీజేపీతో చేతులు కలిసేందుకు శరద్ పవార్ గతంలో సిద్ధమయ్యారని అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. 2023లో అజిత్ పవార్ తన వర్గంతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరినప్పుడు బీజ�
Minister Gangula | ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి దీవించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) అన్నారు.
Ajit Pawar | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అని రిపోర్టర్లు అడిగారు. దీనికి అజిత్ పవర్ ‘అవును, వంద శాతం సీఎం కావాల
యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు మొత్తం 3,316 ఇండ్లు మంజూరు చేయగా, ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగు�
ఒకప్పుడు సర్కార్ బడులంటే శిథిలమైన భవనాలు.. పెచ్చులు రాలే పైకప్పులు.. తరగతి గదుల్లో పగిలిపోయిన గచ్చులు.. తలుపులు లేని మరుగుదొడ్లే అందరికీ కనిపించేవి. అలాంటి పాఠశాలలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత�
పర్వతాల శివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 700 ఏళ్లనాటి గుడి పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. త మిళనాడుకు చెందిన శిల్పి పొన్ను స్వామితో పాటు మరో పది మంది బృందం సుమారు ఏడాదిన్నర నుంచి ఆలయ విగ్రహాలు
ఖమ్మం శివారులోని వైరా ప్రధాన రహదారి పక్కన 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఖమ్మం సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో పాటు ఢిల్లీ, పంజాబ్�
‘సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం’ అన్నారు మన పెద్దలు. శరీరంలోని అన్ని అవయవాల కంటే ముఖ్యమైనవి కండ్లు. అవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. వాతావరణంలో వచ్చే మార్పులు, మన అలవాట్లు ఇతరత్రా కారణాల వల్ల కంటి జ
నూతన సచివాలయం ఆవరణలో పు నర్నిరించిన నల్లపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. వీటిని ఒకట్రెండు రోజుల్లో టీటీడీకి చెందిన ప్రత్యేక వాహనంలో తిరుపతి నుంచి హైదరాబాద్కు
మానేరు తీర సమీపంలోని కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో రూ. 7.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను శుక్రవారం మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ