ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్లో బీఆర్ఎస్ పా�
ప్రతి పేదోడికీ సొంత ఇల్లు అనేది ఒక కల. దాని సాకారానికి తెలంగాణ ప్రభు త్వం రెండు పడకల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి.. ఇచ్చిన మాట ప్రకారం నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బె�
జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్�
ముంబై-హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైలుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైస్పీడ్�
గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ర�
పూల పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పంపిణీని చేసేందుకు బతుకమ్మ చీరలు సిద్ధమయ్యాయి. ఈ ఏడా ది రూ.340 కోట్ల వ్యయంతో.. 30రకాల రంగులు, 800 కలర్ కాంబినేషన్లు, 240 పైచిలుకు వెరైటీ డిజైన్లతో కోటి 18లక్షల చీరలను
మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల
గూడులేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇండ్లను కట్టిస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్�
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫార్ములా-ఈ రేసింగ్ ట్రాక్ నిర్మాణం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. హుస్సేన్సాగర్ తీరంలో సచివాలయం, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో ఉన్న 2.3 కి.మీ దూరాన్ని ఎంపిక చేసి పన
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలను విస్తరిస్తున్నది. ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గ�
సైదాబాద్ కొత్త పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ. 4 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. పాత పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్�
కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆరు జోన్లలో ప్రయోగాత్మకంగా ఈ సైకిల్ ట్రాక్లను
ఎరువులు, బియ్యం, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ సిద్ధమైంది. నేడు మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభించనుండగా, మెతుకు సీమకు గూ
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం శ్రావణమాస విశేష పూజలకు సిద్ధమైంది. జిల్లాలోనే ఈ ఆలయం అతి పెద్దది. శ్రావణమాసం ప్రారంభం నుంచి చివరి వరకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప
దేశంలో మంకీపాక్స్ కేసుల నమోదు ఆందోళనల నేపథ్యంలో సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ అదర్ పూనావాలా స్పందించారు. దేశంలో ఈ వైరస్ కేసులు అధికమైతే..డెన్మార్క్కు బవేరియన్ నోర్డిక్ కంపెనీ తయారుచేసిన మశూచి(స్మాల