ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర సర్కారు హరితహారానికి శ్రీకారం చుట్టింది. ఏటా లక్షలాది మొక్కలు నాటుతూ అడవుల శాతాన్ని పెంచుతున్నది. అయితే ప్రతి సీజన్లో మొక్కలు కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల
క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, వ్యాయామానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపా
ఉమ్మడి రాష్ట్రంలో నిధుల్లేక నీరసించిన పల్లెలు.. నేడు శాశ్వత వనరులతో కళకళలాడుతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీల సరసన తెలంగాణ క్రీడా ప్ర
జ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్ల
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే నర్సరీల్లో 49.11 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచింది. ప్రభుత్వం శాఖల వార�
రైతులు సాగుబాట పట్టారు. ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం వర్షంతో పాటు రెండు రోజులుగా కొద్దికొద్దిగా వాన పడుతున్నది. దీంతో అన్నదాతలు దుక్కులను పొతం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు నాణ్యమై
ఒప్పుకున్న భారీ చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడ్డారు స్టార్ హీరో ప్రభాస్. ఒకేసారి ఐదు పాన్ ఇండియా చిత్రాలు లైనప్ చేసుకున్నారాయన. వీటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్', నాగ
నిరుద్యోగ యువత పట్టుదలతో చదివి సర్కారు కొలువులు సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజే
నగర శివారులో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కొత్త లేవుట్ను అభివృద్ధి చేస్తున్నది. తుర్కయాంజాల్లో నాగార్జున సాగర్ జాతీయ రహదారిని ఆనుకొని సుమారు 9.5 ఎకరాల్లో చేస్తున్న లేఅవుట్లో అపార్ట�