IPL 2025 : సొంత ఇలాకాలో పంజాబ్ కింగ్స్ ఆరంభం అదిరినా భారీ స్కోర్ కొట్టలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో... టాపార్డర్ విఫలమైంది వందలోపే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్న�
IPL 2025 : భారత యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) ఐపీఎల్లో రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్(Punjab Kings) తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్ర లిఖించాడు.
ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ జట్టు అద్భుతంగా రాణించింది. టాస్ ఓడి బ్యాటింగ్కుద దిగిన ఆ జట్టుకు జానీ బెయిర్స్టో (66), లియామ్లివింగ్స్టన్ (70) భారీ స్కోరు అందించారు. వీళ్�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు మరో వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి యువ ఆటగాడు రజత్ పటీదార్ (26) పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్లో ఒక్క భారీ షాట్ కూడా లేకపోవడంతో ఒత్తిడికి
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. మంచి టచ్లో కనిపించిన కోహ్లీ (20) పెవిలియన్ చేరిన కాసేపటికే.. ఫామ్లో ఉన్న కెప్టెన్ డుప్లెసిస్ (10) పెవిలియన్ చేరాడు. రిషి ధావన్ వేసిన ఐదో ఓ�