Vaibhav Sooryavanshi : బుమ్రాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే సిక్సర్ కొట్టాడు. బౌల్ట్ ఫస్ట్ బంతిని కూడా సిక్సర్ కొట్టాడు. భువనేశ్వర్ ఫస్ట్ బాల్కి ఫోర్ కొట్టాడు. హేజిల్వుడ్ ఫస్ట్ బంతికి కూడా ఫోర్ కొట్టాడు. ఐపీఎల�
Nuwan Thushara: శ్రీలంక క్రికెటర్ నువాన్ తుషార కోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కొలంబో జిల్లా కోర్టులో అతను కేసు దాఖలు చేశాడు. ఏప్రిల్ 9వ తేదీన ఈ కేసుపై విచారణ జరగనున్న�
ఐపీఎల్ 19వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు అదిరిపోయే ఆరంభం. చిన్నస్వామి స్టేడియంలో ఉద్విగ్నభరిత క్షణాల మధ్య శనివారం జరిగిన లీగ్ తొలి పోరులో ఆర్సీబీ దుమ్మురేపి�
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (సుమారు రూ. 16,500 కోట్లు) పలికిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకంపై ఈ ఫ్రాంచైజీ మొదటి యజమాని విజయ్ మాల్యా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 2008లో తాను రూ. 450 కోట్లు పెట్టి బెంగ
Vijay Mallya: ఐపీఎల్ జట్టు ఆర్సీబీని కొత్త ఓనర్లు సుమారు 16600 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా స్పందించారు. తాను ఆర్సీబీని కొన్నప్పుడు కొందరు తనను చూసి
అనుకున్నదే జరిగింది! ఐపీఎల్-19 ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఈ లీగ్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్తో పాటు 18వ సీజన్లో కప్పు కొట్టిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల అమ్మక�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాస్తా..ఇంజూరీ ప్రీమియర్ లీగ్గా మారింది. వారం రోజుల వ్యవధిలో 19వ ఐపీఎల్ సీజన్కు తెరలేవనున్న వేళ పలువురు ప్లేయర్ల గాయాలు ఫ్రాంచైజీలను కలవరపెడుతున్నాయి. వేలంలో కోట్ల�
Shreyas Iyer : ఐపీఎల్ 19వ సీజన్కు సమయం దగ్గరపడడంతో పంజాబ్ కింగ్స్ సైతం తమ జెర్సీని పరిచయం చేసింది. శుక్రవారం జరిగిన వేడుకలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer), ఫ్రాంచైజీ యాజమాన్యం విడుదల చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-19వ సీజన్ ఆరంభానికి సిద్ధమవుతున్న వేళ ఈ లీగ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాదిరిగానే మరో ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియ కూడా తుది దశకు చేరినట్టు తెలుస్తున్నది. రాజస్థా�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందడి మొదలైంది. మరో పది రోజుల్లో మొదలుకానున్న 19వ సీజన్ కోసం జట్లన్నీ అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతున్నాయి. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఆయా జట్ల క్రికెటర్లు సన�
IPL 2026 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 షెడ్యూల్ విడుదలైంది. బుధవారం సాయంత్రం బీసీసీఐ తాజా షెడ్యూల్ విడుదల చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ నెల 28 నుంచి టోర్
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు కావొస్తోంది. షెడ్యూల్పై బీసీసీఐ మౌనం దాల్చడం వెనుక కారణముందని తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలోనే షెడ్యూల్పై ప్రకటన ఆలస్యం అవుతోందని బీసీసీఐ అ�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. టోర్నీ ఆరంభ దశలో పడుతూ లేస్తూ ఆడిన ఆ జట్టు.. కీలకమైన ఎలిమినేటర్ పోరులో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచ�