Rahul Dravid : భారత క్రీడా చరిత్రలో రెండో అతిపెద్ద ప్రమాదమైన చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede) పై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పందించాడు. జూన్ 4 బుధవారం జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించడం తనను ఎంతగానో బాధిం�
RCB | ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవం సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకో
Bengaluru Stampede | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో గాయపడిన 45 మందికి బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.
Bangalore Stampede | బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కర్నాటక హైకోర్టును సమాధానాలు కోరింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు.. ఎలా త�
Bengaluru Stampede | ఆర్సీబీ (RCB) విజయోత్సవ వేడుక సందర్భంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్సీఏ సెక్రటరీ, ట్రెజరర్
Nikhil Sosale: ఆర్సీబీ మార్కెటింగ్, రెవన్యూ హెడ్గా ఉన్న నిఖిల్ సోసేల్ను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నమోదు అయిన కేసు అంశంలో అతన్ని అదపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ ఈవెంట్
Bengaluru: బెంగుళూరు తొక్కిసలాట ఘటనతో లింకున్న నలుగుర్ని అరెస్టు చేశారు. ఈవెంట్ మేనేజర్ నిఖిల్ సోసేల్ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఇక బెంగుళూరు కొత్త కమీషనర
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై (Bangalore Stampede) కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాలకు అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారించినా పట్టించుకోని ప్రభుత్వం చివరికి వారి�
టీమ్ఇండియా స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం బయల్దేరి వెళ్లనున్న నేపథ్యంలో గురువారం �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవాలలో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది మృతుల కుటుంబాలకు ఆ జట్టు మేనేజ్మెంట్ ఆర్థి�
DK Shivakumar | బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.