Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన టీ హబ్ 2.0 అంకుర సంస్థలకు వరంలా మారింది. రూ.276 కోట్లతో 5.82 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో పది అంతస్తుల్లో నిర్మించిన ఈ టెక్నాలజీ ఇంక్యుబేటర్�
ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో కొనసాగుతున్నాయి. విమానాశ్రయంతో నగరానికి మెట్రో అనుసంధానం ఉండాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పనులను వేగంగా పూర్తి చేస�
విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోక
కంచే చేను మేసిందన్న చందంగా నేరాలను అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే నేరాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. గతంలోనూ ఓ కేసులో లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలు శిక్ష పడినా అతని ప్రవర్తనలో మార్ప�
కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప�
రాయదుర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తు కాలనీలు బస్తీలలో ప్రజలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
Minister KTR | మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ముందున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు.
రాయదుర్గంలో నిర్మించిన సర్కారు త్వరలోనే ప్రారంభించనున్న సీఎం సబ్స్టేషన్ను సందర్శించిన మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): దేశంలోన�
Minister KTR | నగరంలో కొత్తగా నిర్మించిన షేక్పేట ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఫై ఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరంభించారు
శేరిలింగంపల్లి : ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రం, కొప్పోలు జిల్లా