భారీ చోరీ | నగరంలోని రాయదుర్గంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రాయదుర్గంలోని టెలికాంనగర్లో ఉన్న ఓ ఇంట్లో రూ.10 లక్షలు, 110 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు.
రూ. 3కోట్లతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ బాలుర హాస్టల్ ప్రారంభం పాల్గొన్న విప్ గాంధీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి ప్రథమ ప్�
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని సెంట్రల్ బ్యాంకు ఆప్ ఇండియా బ్యాంకులో స్ట్రాంగ్ రూం తెరిచేందుకు విపలయత్నం చేసి చివరకు కంప్యూటర్ సామాగ్రి ఎత్తుకెళ్లిన దుండగులను
శేరిలింగంపల్లి :తలపై బండరాయితో మోది గుర్తు తెలియని ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. రాయదుర్గం ప్రధాన రహదారికి పక్కన ఉన్న బస్స్టాప్లో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా కల
నారా లోకేశ్పై కేసు | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై కేసు నమోదైంది.
బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తన దగ్గర విడతల వారీగా కోట�
అమరావతి : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. రెండురోజులు రాయదుర్గంలో ఉండవద్దని అధికారులు ఆయనకు సూచించారు. స్థానికంగా ఓటుహక్కు లేకపోవడంతో అధికారులు కాల