ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. ఇందులో రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) శనివారం ప్రారంభించింది. రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాల వెలికితీత, స�
Ratna Bhandar: జగన్నాథ ఆలయ రత్నభండార్ను ఇవాళ మళ్లీ తెరిచారు. రెండోసారి టెక్నికల్ సర్వే నిర్వహిస్తున్నారు. పురావాస్తు శాఖ ఆధ్వర్యంలో రత్నభండార్ను ఓపెన్ చేశారు. దీంతో దర్శనాలు ఆపేశారు. మూడు రోజుల
పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండార్లో ఉన్న ఆభరణాలను బయటకు తీశారు. 46 ఏండ్ల తర్వాత జూలై 14న మొదటిసారి రత్న భాండార్లోని లోపలి గదిని తెరిచిన దేవాలయ అధికారులు గురువారం మరోసారి తెరిచారు.
Ratna Bhandar: ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్నభండార్లోని లొపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను.. తాత్కాలిక స్ట్రాంగ్రూమ్కు తరలిస్తున్నారు.
Jagannath Puri Ratna Bhandar | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం తాళం చెవిల మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానా�
ఒడిశాలోని పూరీలో 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం 46 ఏండ్ల తర్వాత తెరుచుకొన్నది. ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం ఆ రహస్య గదిని తెరిచారు. మొత్తం 11 మంది లోపలికి వెళ్లారు.
Ratna Bhandar | పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తలుపులను తెరిచారు. మధ్యాహ్నం 1.28 గంటలకు రత్న భాండాగారం తలుపులు తెరిచే ప్రక్రియను ప్రారం�
Ratna Bhandar | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలోగల రత్న భాండాగారం ఇవాళ తెరుచుకోనుంది. దాదాపు 46 ఏండ్ల తర్వాత ఈ రత్న భాండాగారాన్ని తెరువబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను తెప్ప�
ఒడిశాలోని పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహస్య గదిలోని ఐదు పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించబోతున్నారు.
Puri temple | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్నది. ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ.. ఆ మేరకు ఒడిశా సర్కారు
Ratna Bhandar | దేశంలోని ప్రముఖ ఆలయాల్లో పూరీలో జగన్నాథ దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి దర్శనమిస్తాడు. ఆలయ�
ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయ ఖజానా(రత్న భండార్) తాళంచెవిలు తమిళనాడుకు వెళ్లాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఓట్ల కోసం తమిళనాడుపై, �