ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు దొర్లయీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మండలం నుంచి ఎంపిక చేసిన పది మంది లబ్ధిదారు�
సొంత రాజకీయ ప్రచారం కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమా
రేవంత్, ఉత్తమ్ ఫొటోల కోసమే కార్డులుస్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది.
Ration Cards | రేషన్కార్డు లబ్ధిదారులకు మూడు రంగుల్లో ఉన్న లామినేటెడ్ కార్డును ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
Family Register Certificate | ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. పోర్టల్ ప్రారంభమై ఆరు రోజులు దాటినా సాంకేతిక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆధార్కార్డు, ఫోన్ నంబర్ ఎంటర్ �
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్-2026 నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద త
రేషన్ కార్డుదారులకు మరోసారి రేపటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా, ఇంకా షాపులకు సరఫరా ప్రక్రి య ప్రారంభం కాలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటో తేదీ ను�
Family Certificate | ప్రతి ఇంటికీ ‘ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ’ అంటూ కాంగ్రెస్ సర్కార్ మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్'ను ఏర్పాటుచేయాలని, దీని ఆధారంగా దరఖాస్తుదారులకు ఫ్�
రేషన్ కార్డులకు ఈ-కేవైసీ చేయించే ప్రక్రియ ఈ నెల 31తో ముగియనున్నది. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ప్రక్రియ అవసరం లేదు. ఐదు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లల్లో వేలిముద్రలు, ఐరిస్ వస్తే డీలర్ లేదా మీ సేవా కేంద్రాల్లో న�
“దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం.. సర్కారు రాగానే కొత్త రేషన్ కార్డులిచ్చాం..” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నిబంధనలు అనుసరించి రేషన్ కార్డులకు కోత పెట