రేషన్ కార్డుల జారీలో కాంగ్రెస్ ప్రభుత్వం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. పేదలకు రేషన్ కార్డులు అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. కొత్త కార్డు కోసం దరఖాస్తులు చేసుకొని.. ఏడాది గడుస్త�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నాయకులు, అధికారులు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా బోగస్ ఇండ్లు మంజూరు చేస్తే జైలుకు పంపిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.
‘ఇందిరమ్మ ఇండ్లకు మట్టి, ఇసుక దొరకడంలేదు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పడ్తలేవు. గ్రామాల్లో నాయకులంతా మమ్మల్ని తిడుతున్నరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఎదుట కాంగ్రెస్
రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందని కొత్తగా చేర్చేందుకు, ఉన్న కార్డులోంచి పేరు తొలగించేందుకు ఆడిషన్, డిలీట్ ఆప్షన్లు ఉన్నాయని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో గురువారం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ వివాదానికి దారి తీసింది. ముఖ్య అథితిగా హాజరైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి రేషన్ కార్డులు ప
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన అధికారులకు బదులు కాంగ్రెస్ పార్టీ నేతలే అధికారులుగా మారి పంపిణీ చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యా
రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్లో ఉన్న వర్గపోరు బయటపడింది. గజ్వేల్ కాంగ్రెస్లో రెండు గ్రూప్లుగా ఉన్న నేతల మధ్య సఖ్యత కొరవడింది.
రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్లో వర్గపోరు బయటపడింది. ఆదివారం మూట్రాజ్పల్లి సమీపంలోని ఎస్ఎం ఫంక్షన్హాల్లో రేషన్కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ వేదికపై ఆత్మ కమ�
Ration Cards | నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీపై దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హులను పక్కనపెట్టి అర్హత ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలు, కిందిస్థాయి న�
నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీపై దరఖాస్తుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అర్హులను పక్కనపెట్టి అర్హత ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకుల�
RS Praveen Kumar | రాష్ట్ర సివిల్ సస్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్.. ఓ అధికారిలా కాకుండా అధికార పార్టీ ప్రతినిధిలాగా మారిపోవడాన్ని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుబట్టార�
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కోరారు. శుక్రవారం బంజారాహిల్స్లోని బంజారాభవన్ జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేసేందుకు అధికారులు కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్తో కలిపి శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేటలో లబ్ధ�