General Strike | పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మికవర్గాన్ని బలిచేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె దామరగిద్ద , మాగనూర్ లో విజయవంతమైంది.
సర్వే నంబర్లు 30, 36, 39లలోని భూములను సర్వే చేసి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట తహసీల్దార్, అటవీ శాఖ కార్యాలయాల ఎదుట రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు చేపట్టిన నిరవధిక నిరాహార �
Sadarmat Water | సదర్మాట్ ఆయకట్టు కింది రైతులకు సాగునీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తు ఆయకట్టు కింది రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ బీఆర్ఎస్ మక్తల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం 167వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో చేశారు.
Dumping Yard | కాసిపేట మండలంలోని దుబ్బగూడెం రహదారిపై సోమవారం ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. మున్సిపాలిటీ చెత్తను దుబ్బగూడెం శివారులో వేయడం పట్ల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండన
వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆ
వడ్ల పోరు రోజురోజుకూ ఉధృతమవుతున్నది. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ రహదారులను టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ జాతీ�
ఖానాపూర్రూరల్ : యువతిని ప్రేమించాడని కక్ష పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. డీఎస్పీ ఉపేందర్రెడ�
బోధన్ రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం మండంలోని
ఆర్యవైశ్యుల రాస్తారోకో | నిన్న(బుధవారం) ముషంపల్లిలో వివాహితపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహ�