ప్రస్తుతం రష్మిక క్రేజ్ మామూలుగా లేదు. కేవలం ఆమె కోసమే టిక్కెట్స్ తెగే స్థాయికి ఎదిగింది నేషనల్ క్రష్ రష్మిక. అలాంటి స్టార్ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొంటే ఏమన్నా ఉందా!? అభిమానుల్ని కంట్రోల్ చేయడం చి�
జపాన్ టోక్యోలో రష్మిక సందడి చేస్తున్నారు. అభిమానులతో ఆమె ఇంటరాక్టవుతూ సరదాసరదాగా గడుపుతున్నారు. అక్కడి నుంచి బాలీవుడ్ మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు.
రష్మిక ఇమేజ్ దేశం దాటి ఇప్పుడు విదేశాలకు కూడా పాకినట్టుంది. ‘పుష్ప’, ‘యానిమల్' చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ ఫంక్షన్లో మన దేశం తరఫున పా
దక్షిణాదిలో మరో ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కింది. అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురువారం ఘనంగా ప్రారంభోత్సవం జరు�
రణబీర్కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్' చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స
‘అర్జున్ రెడ్డి’ వినడానికి సాధారణ ప్రేమకథే. కానీ అందులో ఏదో తెలియని డైరెక్టోరియల్ మ్యాజిక్ జనాన్ని కట్టిపడేసింది. తెరపై ఓ కొత్త వాతావరణం, మునుపెన్నడూ వెండితెర ఎరుగని యాటిట్యూడ్స్ ఇవన్నీ సందీప్రెడ
కృత్రిమ మేధ వల్ల మానవాళికి ముప్పు తప్పదని విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తరచుగా హెచ్చరించేవారు. ఆ మాటేమో గానీ, సినిమా హీరోయిన్లకు, ప్రముఖులకు మాత్రం (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ఏఐ వల్ల స
Rashmika Mandanna | అగ్ర కథానాయిక రష్మిక మందన్నలో హాస్య చతురత చాలా ఎక్కువ. ఈ అమ్మడు ఎవరితో సంభాషించినా చక్కటి ఛలోక్తులు విసురుతూ నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో బి
థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. వైదేహి చౌదరీతో కలిసి రష్మిక టోర్నీలో క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
Rashmika Mandanna | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్మిక చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతుందని ప్రచారం జరుగుతోంది.