Virat Kohli | విరాట్ కోహీ.. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తూ.. టీమిండియా క్రికెట్పై చెరగని ముద్ర వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రికార్డుల రారాజుగా.. రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లీ.. కష్టం
భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు ఇకపై మాస్టర్కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగ�
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తమ తొలి టైటిల్ ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి �
ముంబై: మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. రెండవ రోజు ఆటలో 24 ఏళ్ల సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. సెంచరీ కొట్టిన తర్వాత సర్
భారీ ఆధిక్యంలో ముంబై రంజీ ట్రోఫీ సెమీఫైనల్ బెంగళూరు: బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ�
పశ్చిమ బెంగాల్ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ తివారి రంజీ ట్రోఫీలో సెంచరీలతో చెలరేగుతున్నాడు. జార్ఖండ్ తో క్వాలిఫయర్స్ లో శతకం బాదిన ఈ వెటరన్ ఆటగాడు.. తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న సెమీస్ లో క�
రంజీలో బెంగాల్ మంత్రి సెంచరీ శతక్కొట్టిన మనోజ్ తివారీ బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ.. రంజీ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా బెంగాల్ మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ తివారీ (136; 19 ఫోర్�
భారత దేశవాళీ టోర్నమెంటు రంజీ ట్రోపీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి మనోజ్ తివారీ బ్యాటుతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున ఆడిన అతను.. జార్ఖండ్తో జరిగిన
725 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై ఘన విజయం ఫస్ట్క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు బెంగళూరు: రంజీ ట్రోఫీలో మాజీ చాంపియన్ ముంబై ప్రపంచ రికార్డు విజయంతో దుమ్మురేపింది. వార్ వన్సైడ్ అన్న రీతిల�
దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ రంజీ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. రంజీ ట్రోఫీ క్వార్టర్స్ లో భాగంగా జార్ఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగాల్ జట్టుకు చెందిన ఏకంగా 9 మంది ఆటగాళ్లు అర్థ సెంచరీలతో కదం తొక్క
ఆలూర్: ముంబై రంజీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ మ్యాచ్లో 725 రన్స్ తేడాతో నెగ్గిన ముంబై.. ఫస్ట
అరంగేట్ర ఆటగాడు సువేద్ పార్కర్ (447 బంతుల్లో 252; 21 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. ఆడుతున్న తొలి