దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే బీహార్ ఆటగాడు సకీబుల్ గనీ (405 బంతుల్లో 341; 56 ఫోర్లు, 2 సిక్సర్లు) అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ చరిత్ర కలిగిన టోర్నీలో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచర�
కరోనా వైరస్ కారణంగా గత రెండేండ్లుగా రద్దవుతూ వస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పటిష్ట ఏర్పాట్ల మధ్య రెండు దశలుగా సాగనున్న ఈ మెగా టోర్నీ తొలి అంచెకు గురువారం తెరలేవను�
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో పాల్గొనే ఆటగాళ్లు విధిగా ఐదు రోజులు క్వారంటైన్లో ఉండాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈనెల 17 నుంచి ఈ టోర్నీ తొలి దశ ప్రారంభం కానుండడంతో బీసీసీఐ మంగళవారం అన్నీ రాష్ర్టాల బోర్డుల�
జూన్లో నాకౌట్ మ్యాచ్లు: బీసీసీఐ న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీని ఫిబ్రవరి రెండోవారంలో నిర్వహిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. రెండు విడతలుగా నిర్వహించే ఈ టోర్నీలో మొదట లీగ్ మ్య�
We Are Planning To Hold Ranji Trophy In Two Phases | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో వాయిదా వేసిన రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు భావిస్తుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ గురువారం తెలిపారు. వాస్తవానికి రంజ
Ganguly | దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న వేళ.. మరోసారి క్రికెట్పై ఈ మహమ్మారి పంజా విసురుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జనవరి 13 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ జరుగుతుందా?
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీకి పయనమయ్యే హైదరాబాద్ క్రికెట్ జట్టులో మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ జట్టు�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ట్రోఫీకి ఎంపిక చేసిన హైదరాబాద్ క్రికెట్ జట్టులో మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ జట్
Sreesanth | ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఏడేళ్లపాటు క్రికెట్లో నిషేధం ఎదుర్కొన్ని టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్.. తన అభిమానులకు శుభవార్త చెప్పాడు.
ముంబై: రాబోయే దేశవాళీ సీజన్లో ముంబై సీనియర్ టీమ్కు హెడ్ కోచ్గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం, ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మజుందార్ నియమితులయ్యారు. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రమేశ్