పశ్చిమ బెంగాల్ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ తివారి రంజీ ట్రోఫీలో సెంచరీలతో చెలరేగుతున్నాడు. జార్ఖండ్ తో క్వాలిఫయర్స్ లో శతకం బాదిన ఈ వెటరన్ ఆటగాడు.. తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న సెమీస్ లో క�
రంజీలో బెంగాల్ మంత్రి సెంచరీ శతక్కొట్టిన మనోజ్ తివారీ బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ.. రంజీ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా బెంగాల్ మిడిలార్డర్ బ్యాటర్ మనోజ్ తివారీ (136; 19 ఫోర్�
భారత దేశవాళీ టోర్నమెంటు రంజీ ట్రోపీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి మనోజ్ తివారీ బ్యాటుతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున ఆడిన అతను.. జార్ఖండ్తో జరిగిన
725 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై ఘన విజయం ఫస్ట్క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు బెంగళూరు: రంజీ ట్రోఫీలో మాజీ చాంపియన్ ముంబై ప్రపంచ రికార్డు విజయంతో దుమ్మురేపింది. వార్ వన్సైడ్ అన్న రీతిల�
దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ రంజీ జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. రంజీ ట్రోఫీ క్వార్టర్స్ లో భాగంగా జార్ఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగాల్ జట్టుకు చెందిన ఏకంగా 9 మంది ఆటగాళ్లు అర్థ సెంచరీలతో కదం తొక్క
ఆలూర్: ముంబై రంజీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ మ్యాచ్లో 725 రన్స్ తేడాతో నెగ్గిన ముంబై.. ఫస్ట
అరంగేట్ర ఆటగాడు సువేద్ పార్కర్ (447 బంతుల్లో 252; 21 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. ఆడుతున్న తొలి
బరోడాపై హైదరాబాద్ విజయం కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్-‘బి’లో భాగంగా శనివారం ముగిసిన పోరులో హైదరాబాద్ 43 పరుగుల తేడాతో బరోడాను చిత్తు చేసింది. రవితేజ
క్రికెటర్ విష్ణు సోలంకి భార్య ఈ నెల 11న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు పుట్టిన 24 గంటల్లోనే చిన్నారి చనిపోయింది. పుట్టెడు దుఃఖంలోనే విష్ణు చివరిరోజున జట్టులో చేరాడు. సెంచరీ చేశాడు
టీమ్ఇండియా ఆటగాడు హనుమ విహారి (106; 15 ఫోర్లు) సూపర్ సెంచరీతో కదం తొక్కడంతో చండీగఢ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులు చేసిన హైదరాబాద్..
పాట్నా: బీహారీ క్రికెటర్ షకీబుల్ గని రికార్డు క్రియేట్ చేశారు. మిజోరం జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో.. అరంగేట్రం చేసిన 22 ఏళ్ల షకీబుల్.. ట్రిపుల్ సెంచరీ చేశాడు. 405 బంతుల్లో 341 రన్స్ చేసి ఔటయ్యా�
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే బీహార్ ఆటగాడు సకీబుల్ గనీ (405 బంతుల్లో 341; 56 ఫోర్లు, 2 సిక్సర్లు) అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ చరిత్ర కలిగిన టోర్నీలో బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచర�
కరోనా వైరస్ కారణంగా గత రెండేండ్లుగా రద్దవుతూ వస్తున్న ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. పటిష్ట ఏర్పాట్ల మధ్య రెండు దశలుగా సాగనున్న ఈ మెగా టోర్నీ తొలి అంచెకు గురువారం తెరలేవను�