రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలు నిలుస్తారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్లో నిర్వహించి�
జ్వరం, జలుబు, తల, చేతులు, కాళ్ల నొప్పులు ఉన్నా, ఆరోగ్యం బాగలేకున్నా వెంటనే ఏదో ఒక గోలీలు లేదా సూది మందు వేసుకునేవారు. అనారోగ్యం క్షీణిస్తే తప్ప దవాఖానకు వెళ్లేవారు కాదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వైద్య సేవల్
మండల కేంద్రంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతున్నది. సుమారు రూ.8 లక్షలతో పార్కు నిర్మాణం చేపట్టారు. పార్కును అభివృద్ధి చేసేందుకు బోరు బావి తవ్వించారు. దీని ద్వారా చెట్లకు నీటిని సరఫరా చేస�
బతుకమ్మ పండుగను ఆడపడుచులు సంతోషంగా జరుపుకొవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బతుకమ్మ చీరల ఖరీదు, రంగులు చూడొద్దని, ఒక అన్నలా స
అన్ని రంగాలపై అపార అనుభవం ఉన్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే దేశం సుభిక్షమవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన దేశ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యముందని ధార్మిక వేత్తలు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారు. ధార�
జిల్లాలో అనుమతిలేని ప్రైవేట్ దవాఖానలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానల్లో తనిఖీలు చేపట్టేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ �
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పోటీ పరీక్షల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం షాద్నగర్, మార్చి21: ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆకాంక్షించారు. ఆయ
కూకటివేళ్లతో పెకిలించాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు రంగంలోకి దిగిన పోలీస్, ఎక్సైజ్ శాఖలు రవాణా, విక్రయాలపై కట్టడి ఇప్పటికే రూ.కోట్ల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రంగారెడ్డి జిల్లాలోని
పాఠశాల గోడలపై విద్యకు సంబంధించిన బొమ్మలు.. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన ఆటాపాటలతో పాటు క్రమశిక్షణగా విద్యార్థులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో అన్ని రక
ఈ నెల 18 వరకు జాతర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ మంచాల, ఫిబ్రవరి 13: మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహించే వేణుగోపాలస్వామి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుం
రూ.1.28 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట, ఫిబ్రవరి 13 : తండాల అభివృద్ధికి కృషి చేస్తానని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దేవ
షాబాద్, ఫిబ్రవరి 13: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో న�