మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్ అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్ల�
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో ఉందని, అందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు అవార్డులే దీనికి నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి�
విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన ఎంతోమంది పోలీసు అమరవీరులకు వందనం.. ప్రజాసేవ, దేశ రక్షణే కర్తవ్యంగా అసువులు బాసిన పోలీసు వీరులను స్మరించుకోవడం మన కనీస బాధ్యత.. వారి త్యాగాలను స్మరించుకుంటూ..
వానకాలంలో పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు సన్నద్ధమ య్యారు. వర్షాలు సమృద్ధిగా కురువడంతో జిల్లాలోని రైతులు వరిని అధికంగా సాగు చేయడంతో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రా�
ఆహారశుద్ధి రంగం లో మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. కల్తీలను అరికట్టి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలనే ఉద్దేశం�
ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడాకారులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామంలో వాలీబాల్ యూత్ ఆధ్వర్యంలో గురువారం
తెలంగాణ సర్కార్ పోడుభూముల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సభలను నిర్వహిస్తున్నది.
ఎన్నో ఏండ్లుగా వర్షపునీరు వృధాగా పోవడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. రెండుకొండల మధ్యనుంచి వచ్చే వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు గత ప్రభుత్వాల హయాంలో చెక్డ్యాం నిర్మాణానికి పూనుకున్న నిధులు మంజూరు చేయకప�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రంగారెడ్డి జిల్లా అతి పెద్ద ఆభరణాల తయారీ క్షేత్రంగా మారబోతున్నది. బంగారం, వజ్రాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మలబార్ తమ అతి పెద్ద రిఫైనరీ, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు జిల్ల
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్గా పని చేస్తున్న ఈ.వినయ్కుమార్ బతుకమ్మ పాటలపై పరిశోధన చేశారు. పీహెచ్డీ పట్టా కోసం ఆయన ఐదేండ్ల పాటు ‘తెలంగాణ సంస్కృతిలో బతకమ్మ పాటలు-సామాజ�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా�