జిల్లాలో రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 178 గ్రామపంచాయతీలకు 13 మంది ఏకగ్రీవం కాగా.. 165 �
జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 68 సీట్లు సాధించడంతో క్యాడర్ జోష్లో ఉన్నది. మిగిలిన రెండు విడతల్లోనూ అధిక స్థానాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
రంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు పెద్దఎత్తున రావడంతో రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రం�
ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అవినీతి బాగోతం భారీగానే ఉన్నట్టు తెలుస్తున్నది.
జిల్లాలోని పలు ప్రభు త్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. అధికారులు ప్రతినెలా రూ. లక్షల్లో వేతనాలు పొందుతున్నా లంచం తీసుకొనిదే పనులు చేయడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
అధికార పార్టీ నేత అండతో తమకు వారసత్వంగా రావాల్సిన భూములను కొందరు రియల్ వ్యాపారులు కొల్లగొడుతున్నారని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్ములూరు గ్రామానికి చెందిన రైతులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస�
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నష్టపరిహరం చెల్లింకు�
జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లాలోన�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
HYDRAA | హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్చరిస్తున్నా హైడ్రా తన పంథాను మార్చుకోవడం లేదంటూ మండిపడింది. ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నదంటూ నిప్పులు చెరిగింది.
దేవుడు వరమిచ్చినా... పూజారి అనుగ్రహించడన్న చందంగా మారింది జిల్లా మత్స్యకారుల పరిస్థితి. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురియగా చెరువులు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. ఈ పరిస్థితిలో అన్ని చెరువుల్లో చ�
అమ్మానాన్నల రెక్కల కష్టమే నన్ను మంచి నటుణ్ని చేసింది. మాది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర మామిడిపల్లి గ్రామం. అమ్మ పేరు వీరమ్మ. నాన్న వెంకటరెడ్డి. ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముణ్ని నేను. నా చిన్నప్పుడ�
హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. అధికారాలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారంగా చేయడం మొదలుపెడితే న్యాయస్థానాలకు ఉన్న అధికారాల సత్తా ఏమిటో చూపాల్సి వస్తుందని హెచ్చరించింది.