మన దేశంలో ఏటా పుట్టిన ప్రతి వంద మంది శిశువుల్లో ఆరు నుంచి ఏడుగురు వివిధ రకాల లోపాలతో జన్మిస్తున్నారు. ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని 230, 240 సర్వే నంబర్లలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి కేటాయించిన 11 ఎకరాల భూమి లో నిర్మాణాలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఆ భూమిలో బ�
జిల్లాలో డెంగీ విజృంభిస్తున్నది. ఈ ఏడాదిలో ఈ తరహా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగీ కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈసారి అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాల్లో ఉండవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల�
సీజన్ల వారీగా వ్యవసాయ శాఖ పంటల నమోదు ప్రక్రియ (క్రాప్ బుకింగ్) చేపడుతుండగా.. ప్రస్తుత వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో పంటల సర్వే మొదలైంది. వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో క్లస్టర్ల �
మంచాల తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ విధానంలో కంఫ్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న సురేశ్, హైదరాబాద్ నగరంలోని మీసేవ నిర్వాహకుడు, మరో ఇద్దరితో కలిసి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తూ మంచాల త�
రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్తు చివరి సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. గడిచిన ఆరు నెలల కాలంలో అభివృద్ధి పనులకు సంబంధించి ఒక్క ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన పాపాన పోలేదని సభ్యులు ఆక్రోశం వెళ్లగక్కారు.
తెలంగాణ దశాబ్ది వేడుకలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్లతో పాటు ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు విద్యుద్దీపాలు, మామిడి తోరణ
నాంపల్లిలోని నీటిపారుదల శాఖలో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని రెడ్హిల్స్ ఉన్న నీటిపారుదల శ�
మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని 4500 ఆవాసాలకు 13 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి ప్రజల అవసరాలకు అ నుగుణంగా తాగునీటిన
Telangana | పెళ్లి రోజు కదా అని హోటల్కు వెళ్లి బిర్యాని తినడమే ఆ కుటుంబం చేసిన పాపమైంది. సరదాగా మండి బిర్యాని తింటే.. హోటల్లో సరైన నాణ్యత ప్రమాణాలు వాడకపోవడం వల్ల కాస్త ఫుడ్ పాయిజనింగ్కు దారి తీసింది. ఒకరి తర�
వానకాల సీజన్కు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమైనది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈసారి 4,45, 428 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్�