ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న ప్రమాదవశాత్తు ఏ కారణం చేతనైనా మృతి చెందిదే ఆ కుటుంబం వీధిన పడొద్దనే సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది రైతుల పేరిట ప
ప్రజల ప్రాణాలపై తీవ్ర ప్రభావం చూపే చెత్త డంపింగ్ యార్డు సిద్ధా పూర్ గ్రామంలో వద్దే..వద్దని స్థానికులు తేల్చి చెప్పారు. సిద్ధ్దాపూర్లోని సర్వేనంబర్లు 252, 278, 361లలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత�
ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదలైంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 24,12,652 ఓటర్లకు తగ్గింది. 12,87,091 ఓట్లు గల్లంతయ్యాయి. ఎల్బీనగర్, శేరిలింగంపల�
రంగారెడ్డి జిల్లాలో అనేక విలువైన భూములు, ప్లాట్లు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని, అలాంటి వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివా�
జిల్లాలోని పలు గ్రామాల రైతులకు బుల్లెట్ ట్రైన్ టెన్షన్ వెంటాడుతున్నది. ఈ ట్రైన్ ప్రాజెక్టు ప్రభావంతో ఎవరి భూములు పోతాయోనన్న ఆందోళనతో పలు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అంతేకాకుండా శివారు గ్రామాల్ల�
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖాన అంధకారంతో నిండుకుంది. వారం రోజులుగా కరెంట్ లేకపోవడంతో దవాఖానలో చేరిన బాధితుల ఆక్రందనలకు నిలయంగా మారింది. కేసీఆర్ హయాంలో �
రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పన్మక్తాలో వక్ఫ్ భూముల వేలాన్ని వెంటనే నిలిపేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లాలో మట్టి మాఫియా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. హైదరాబాద్ శివారు రంగారెడ్డిజిల్లా పరిధిలో ప్రభుత్వ భూములను మట్టి మాఫియా టార్గెట్ �
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతున్నది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి.. ఇతర సిబ్బందికి మధ్య అంతర్గత విభేదాలు జోరందుకున్నాయి. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా వార�
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఊరూవాడ కేక్లు కట్ చేసి జననే�
రంగారెడ్డి జిల్లాలో పోలీసు పహారాలో భూసేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. టీజీఐఐసీ ఆధ్వర్యంలో గతంలో సేకరించిన భూములకు సంబంధించి పలువురికి పరిహారం చెల్లించకుండానే అధికారులు భూసేకరణకు సిద్ధం కావడంతో రైతుల
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అత్యంత విలువైన రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ భూమి హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఈ భూమికి ఇరువైపులా పెద్దపెద్
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణలో అన్నదాతల అంగీకారం లేకుండానే సర్కారు బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. తమ భూములను బలవంతంగా తీసుకోవద్దని, తమ జీవనాధారమైన భూములు తీసు
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని కోహెడ గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బాటసింగారం పండ్ల మార్కెట్ శాశ్వత భవనాల ఏర్పాటు కోసం సర్వేనెంబర్ 167/1లో గల 179ఎకరాలను కాంగ్రెస్ ప్రభు�
KTR | ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలోఈ సమావేశం నిర్వహించారు.