మాడ్గుల మండలంలోని అందుగుల వాగు నుంచి అడ్డూ అదుపూలేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారపార్టీ నేతలు, పోలీసుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలున్నాయి.
హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారులు కొండలను కొల్లగొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కొండల నుంచి మట్టి, గ్రానైట్, కంకర వ్యాపారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నార�
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామ సరిహద్దులో అక్రమ క్రషర్లను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అనైన్డ్ భూముల్లో సంబంధిత శాఖల అనుమతులు లేకుండానే అక్రమ క్రషర్ల దందా కొనసాగుతుండటంపై సర్వత
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులకు 3-4 వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీకి) ఉత్తర్వులు జార
అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు తలొగ్గి అధికారులు ఎన్ని తప్పుడు పనులు చేసినా.. అక్రమ కేసులు పెట్టినా ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన�
రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపించడంలో లేటు చేస్తే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు.. ఇలా డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. నిత్యం విద్యార్థులు, యువకుల ఆటలపోటీలతో కళకళలాడాల్సిన �
మద్యం మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన రంగారెడ్డిజిల్లా మంచాల మండలం నోములలో చోటుచేసుకున్నది. మంచాల పోలీసుల కథనం ప్రకారం..నోములకు చెందిన మాదరమోని బాబు తాపీమేస్త్రీ పనిచేస్తున్నాడు.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. డీఈవో కార్యాలయంలో ఏ చిన్న పనికైనా లంచాలు తీసుకుంటున్నారని ..ఇందుకోసం ప్రత్యేకంగా వింగ్ను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. బీఆర్ఎస్కు పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ వచ్చినా అధికార పార్టీ అడ్డ�
వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాల�
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో హౌసింగ్ బోర్డుకు చెందిన పలు ప్లాట్లు, జాగలను ఈనెల 23న వేలం ద్వారా విక్రయించనున్నారు. మంగళవారం హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.