రైతుల సాగు భూములను ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో పచ్చని పొలాల జోలికి వస్తే మరో ఉద్యమం తప్పదని స్పష
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టింగ్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నది. కీలకమైన కార్యాలయాల్లో పోస్టింగ్ల కోసం అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి విధుల్లో చేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. రెవ
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొన్నది. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా..? లేదా..? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఈసారి బరిలో నిలిచేందుకు యువత పెద్ద ఎత్త�
జిల్లా రైతులపై మరో భూసేకరణ పిడుగు పడింది. రెండో రేడియల్ రోడ్డుకోసం మరో 140 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డ�
ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ, జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపులో మాత్రం అన్యాయం చేస్తున్నారని శాసనమండలిలో చీఫ్విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అసంతృప్తి వ్యక�
జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై నకిలీ ఓఆర్సీలు, తప్పుడు పత్రాలు సృష్టించి శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నది. జి�
ఒకరు ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ఆ ఒకరే రాష్ట్ర ప్రభుత్వమైతే! అందునా కాంగ్రెస్ సర్కారు అయితే!! పదేపదే.. నిలువునా మోసం చేయొచ్చని మరోసారి రుజువైంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమ
High Court | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మలాపూర్లోని వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న 77.30 ఎకరాలు దేవల్ బాలాజీ ఆలయానివేనని హైకోర్టు తేల్చింది. ఆ భూములపై తమకు హకులు ఉన్నాయని చెప్తున్న వాళ్లు ఎండోమెంట్స్ ట్రిబ్
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో నిర్మిస్తున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం పనులను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి కమలాకర్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తమరావు, �
Murder | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవేలిగూడ వద్ద, మొయినాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహేష్(26) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు బీఆర్ఎస్ సర్కారు వరప్రదాయనిలా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెరతీశాయి. మొదటి నుంచి పాలమూరు-రంగారెడ్
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చుచేసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో తాత్కాలిక డేరాలతో వేదిక ఏర్పాటుచేసి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. వాస్తవానికి గ్రీన్ఫార్మా సి�