రంగారెడ్డిజిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు దాఖలు చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. జిల్లాలో సరూర�
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేదికపైకి పిలువలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షు
రంగారెడ్డిజిల్లాలో అన్యాక్రాంతమైన భూదాన్ భూముల లెక్కలు తేలడంలేదు. ఈ భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ జిల్లాలో వేలాది ఎకరాల భూములు చేతులు మారాయి. సర్వోదయ ఉద్యమంలో భాగంగా చేపట్టిన భూదాన్ ఉద్యమ�
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. జిల్లాలోని 21 మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు చాలామంది నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఈ ఎన్ని�
రంగారెడ్డిజిల్లాలో 21 గ్రామీణ మండలాలకు జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ నారాయణరెడ్డి సమావేశం ఏర్పాటు �
జిల్లాలో ఖరీఫ్లో పంటలను సాగుచేసిన రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. 1,25,000 ఎకరాల్లో వరి, 1,34,000 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. అన్నదా తలు ఈసారి గతంలో కంటే అధికంగా పంటలను సాగు చేశారు.
స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అధికారు ల తీరు విస్మయానికి, ఆశ్చర్యానికి, అయోమయానికి గురి చేస్తున్నది. ఒక ఉపాధ్యాయుడికి ఏకంగా నాలుగు మండలాల్లో ప్రిసైడింగ్ అధికారి శిక్షణ తరగతులకు హాజరు కావాల్సింది
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నిర్మాణాలు చేప
రంగారెడ్డిజిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీం
డెంగీతో చిన్నారి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లిలో చోటుచేసుకున్నది. తల్లిదండ్రులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. పర్తపు రమేశ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రైతన్నను యూరియా కొరత వెంటాడుతున్నది. సరిపడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిగికి బుధవారం యూరియా కాగా.. గురు, శుక్రవారాల్లో రాలేదు. ఎరువు అవ సరమైన రైతులు ఉదయం 6 గంటలకే ఆగ్రోస్ రైతు సేవా కేంద్�