ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రోజులు గడుస్తున్నా యూరియా కొరత మాత్రం తీరడం లేదు. అన్నదాతకు గోస తప్పడంలేదు. పీఏసీఎస్లు, సహకార సంఘాలు, ఆగ్రోరైతు సేవా కేంద్రాల ఎదుట తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నా అరకొర�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎలాంటి నిర్మాణాలు చేప
రంగారెడ్డిజిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీం
డెంగీతో చిన్నారి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లిలో చోటుచేసుకున్నది. తల్లిదండ్రులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. పర్తపు రమేశ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రైతన్నను యూరియా కొరత వెంటాడుతున్నది. సరిపడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిగికి బుధవారం యూరియా కాగా.. గురు, శుక్రవారాల్లో రాలేదు. ఎరువు అవ సరమైన రైతులు ఉదయం 6 గంటలకే ఆగ్రోస్ రైతు సేవా కేంద్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక తరలిం పునకు సడలింపు ఇవ్వగా.. దాని సాకుతో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నది. లబ్ధిదారుడి �
రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని వట్టినాగులపల్లిలో ఏడాదిన్నర క్రితం వివాదాస్పద లేఅవుట్లో కరెంటు మీటర్లు ఇచ్చే దందా కొనసాగింది. ‘బిగ్ బ్రదర్' ఒకరు బినామీ పేర్లపై అందులోని ప్లాట్లను కొనుగో లు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ను గతేడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ముఖ్య’నేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతల భూములను తప్పించేందుకు అష్ట వంకరలు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వ హణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ప్రకటించారు. అలాగే, పరిషత్ ఎన్నికలకు తుది �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. కొన్ని రోజులుగా సహకార సంఘం కార్యాలయాలు, పీఏసీఎస్లు, సొసైటీల ఎదుట ఉదయం నుంచే వందలాదిగా నిరీక్షిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహ
‘వెళ్లొస్తా నాన్న.. బై బై’ అని కుమారుడికి చెప్తూ ఇంటి బయటకు వచ్చిన తండ్రి తన ఆటో ట్రాలీలో కూర్చున్నాడు. ట్రాలీని వెనక్కి తీస్తుండగా.. ఆ వెంట బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిన 13 నెలల కొడుకు ఆ చక్రాల కిందే పడి నల�
జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు అక్రమార్కులతో కలిసి విలువైన భూములను కాజేస్తున్నారు. దీంతో జిల్లాలో తరచూ భూతగాదాలు, ఘర్షణలు జరిగి శాంతిభద్రతలకు వి