‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే రంగనాయకసాగర్కు గోదావరి జలాలు ఎలా వచ్చాయి? ఎకడో ఒకచోట ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిందని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గ్లోబల్ ప్రచారాలకు ప
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం జలాలు పరుగులు తీశాయి. మోటర్లు ఆన్చేసి జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరికలకు ప్రభుత్వం దిగివచ్చింది.
మోటర్లు ఆన్చేసి సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరికలకు ప్రభుత్వం స్పందించింది. సోమవారం ఉదయం రంగనాయక సాగర్లోకి 3,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసింది. మిడ్మాన�
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న కాంగ్రెస్ నాయకులు రంగనాయకసాగర్కు నీళ్లు ఎట్ల వచ్చాయో చెప్పాలని చిన్నకోడూరు మండలం మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్
సిద్దిపేటలో ఏటా నిర్వహించే హాఫ్ మారథాన్ (Half Marathon) ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్ను నిర్వహించారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ �
వానలు కురవక పోవడం, రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలక పోవడంతో సాగునీటికి సిద్దిపేట జిల్లా రైతులు తల్లడిల్లుతున్నారు. తొలకరి వర్షాలకు వేసిన విత్తనాలు ఎండిపోతుండడం, నారు మళ్లు ముదిరిపోతుండడంతో రైతులు ఆందోళన �
సాగు నీటి కోసం సిద్దిపేట జిల్లా (Siddipet) రైతులు ఆశగా ఎదరు చూస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలు సరిగా లేక పోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి.
పర్యావరణాన్నిపరిరక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లోని రంగనాయక సాగర్, టన్నెల్ను మంగళవారం ఆమె సందర్శించారు. గ్రామ శివారులో�
ఒక నాడు మెతుకు సీమ అంటే నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు..! సుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసిన చుక్క కాన రాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. సమైక్య పాలనలో ఉమ్మడి మెదక్ (Me
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. వరంగల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ వివర
బీఆర్ఎస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యామ్లు.. నేడు కాంగ్రెస్ పాలనలో నీళ్లులేక కళ తప్పాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉ�
రంగనాయకసాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయించినందుకు నారాయణరావుపేట మం డలం బంజేరుపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే హరీశ్రావు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.
Harish Rao | కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | " ఓ వైపు ఎండిపోతున్న పంటలు... మరోవైపు రంగనాయకసాగర్లో అడుగంటుతున్న జలాలు" ఈ పరిస్థితిని చూసి దిగాలుగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది.