రాష్ట్రంలో అన్నిచోట్ల వర్షాలు కురిసి చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలోని రంగనాయక సాగర్పై ఆదివారం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మా రథాన్ రెండో ఎడిషన్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. మెదక్ ఎంపీ రఘునందన్, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి,
హరితహారంలో భాగంగా సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటుచేసిన బొటానికల్ గార్డెన్ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. రంగనాయక సాగర్ వద్ద స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా త
Kaleshwaram | కేసీఆర్ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గ�
సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలకు, కుడికాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు వదులుతున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ తెలిపారు.
యాసంగికి సాగు నీళ్లు లేక ఆందోళన పడుతున్న రైతులను చూసి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి స్వయంగా కలిసి లేఖ అందించారు. అయినా స్పందించకపోత�
ఎక్కడో దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఇంత ఎత్తుపైకి తీసుకువచ్చి సిద్దిపేటలోని రంగనాయకసాగర్ను నింపడం మామూలు విషయం కాదని, ఇదో అద్భుతమని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కొన�
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను (Mallanna Sagar) అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ (Rang
రంగనాయకసాగర్ కట్టపై నిర్వహించిన ప్లాస్టిక్ రహిత హాప్ మారథాన్లో ఉమ, రమావత్ రమేశ్ చంద్ర విజేతలుగా నిలిచారు. 21 కిలోమీటర్ల మహిళల విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ అగ్రస్థానంలో నిలిచి రూ.50 వేల నగదు బహుమతి �
సిద్దిపేట (Siddipet) పరుగుల సందడిగా మారిందని, సరికొత్త కార్యక్రమానికి వేదికైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వేదికగా మారిందని చెప్పారు. సిద్దిపేట సరికొత్త ఆవిష్
కాళేశ్వరం జలాలు రాష్ట్రం నలుదిక్కులా ప్రవహిస్తున్నాయి. నిర్విరామంగా సాగుతున్న ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ వడివడిగా పైకి ఎగసి వస్తున్నాయి.
రంగనాయకసాగర్ రిజర్యాయర్లో గోదావరి జల సవ్వడులు మరోమారు ప్రారంభమయ్యాయి. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ పంప్ హౌస్లోని మోటర్ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించిన