Ram Charan |తెలుగు రాష్ట్రాలలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి.ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ పర్వదినం కన్నుల పండువగా జరిగింది. అన్ని మసీదుల్లో సామూహికంగా నమాజులు జరిగాయి.
రంజాన్ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మలక్పేట పరిధిలోని ఆజంపురాలో మాజీ మంత్రి మహమూద్ అలీ నివాసానికి వెళ్లిన ఆయన అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. గ్రేటర్ హైదరాబాద్�
పదేండ్లలో ముస్లింల అభ్యున్నతి కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎక్బాల్ మినార్ వద్ద
Wakf Amendment Bill | వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా, అన్యాయంగా పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు తీసుకువచ్చి.. జేపీసీ కమిటి పేరుతో డ్రామాలాడుతోందని ముస్లిం మత పెద్దలు ఆరోప�
Ramzan | గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి.. గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Harish Rao | అన్ని వర్గాల ప్రజలు పైకి వచ్చేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. కేసీఆర్ గత పదేండ్లలో హిందువుల అభ్యున్నతి కోసం ఏవిధంగా పాటుపడ్డారో.. అలాగే మైనారిటీల అభ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమున తెహజీబ్కు తెలంగాణ నిలయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చండ్ర�
పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉండనున్నాయి
Ramzan | రంజాన్ పర్వదినంను పురస్కరించుకొని తొగుట మండల పరిధిలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 32 ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరుకులు వస్తువులు ఇవ్వడం జరిగింది..
ముస్లింల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు (Rajanarsu) విమర్శించారు. కేసీఆర్ హయాంలో ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ కిట్లను పంపిణీ చేశారన్నారు.