SuchirIndia CEO Lion Kiran | పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు, ఆత్మీయత మతసామరస్యానికి ప్రతీక అని సూచిరిండియా అధినేత లయన్ కిరణ్ అన్నారు.
పవిత్ర రంజాన్ మాసం వేళ ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో నిర్వహించడం వివాదంగా మారింది. షోలో పాల్గొన్నవారు రెచ్చగొట్ట�
Hyderabad | నాలుగు నెలలుగా వ్యాపారాలు లేక ఆర్థిక భారాన్ని మోస్తున్నాం.. అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము.. కనీసం ముస్లింల పవిత్ర పండుగైనా రంజాన్ మాసంలోనైనా మమ్మల్ని వీధి వ్యాపారాలు నిర్వహించుకోనివ్వండ�
Ramzan | రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపవాస దీక్షల నేపథ్యంలో రేపట్నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చ
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్న సమయంలో బీకే గూడా మసీదు బస్తీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అమీర్పేట మాజీ కార్పొరేటర్ ఎన్. శేషు కుమారి విమర
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని మసీదులు, ఈద్గాలు, ఇతర ప్రార్థన మందిరాల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులను ఆదేశి�
కులగణన సర్వేలో పాల్గొనని వారు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. వివరాలను నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
Marri Rajasekhar Reddy | రంజాన్ మాసం సందర్భంగా మల్కాజ్గిరిలో ముస్లింల కోసం ట్ షాపింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ�
Ramzan | మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో ఆరవ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Charminar | రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చార్మినార్ సమీపంలోని చారిత్రక మక్కా మసీదు ను సుందరంగా అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ వెల్ఫేర్ ప్రత్యేక అధికారి తాప్సీర్ ఇక్బాల్ తెలిపారు. స
Yakutpura | స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని యాకుత్పుర ఎమ్మెల్యే మిరాజ్ జాఫర్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నసీర్ ఫంక్షన్ హాల్లో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో ఆ�
Eidgah development | రంజాన్ పండుగ వస్తున్న సందర్భంగా బజార్హత్నూర్లో గల ఈద్గా అభివృద్ధికి సహకరించాలని మండల జామ మసీద్ కమిటీ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కోరారు.