తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
కార్మికులు 8 గంటలకు బదులుగా 10 గంటలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను రద్దు చేయాలని బీఆర్టీయూ డిమాండ్ చేసింది. రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.
హైదరాబాద్లోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఐటీసీపై గులాబీ జెండా ఎగిరింది. అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలను కార్మికలోకం తిప్పికొట్టింది. ఓటుతో కాంగ్రెస్ పన్నాగాలను చిత్తు చేసింది.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు.
దేశంలో ఆశా కార్యకర్తలకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చాలా తకువ వేతనాలు ఉన్నాయని చెప్పా�
తరతరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ విముక్తి కల్పించారని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. 20,555 మందికి పేస్కేల్ వర్తింపజేసిన సం
వైద్యారోగ్య శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తు న్న 1336 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించినందుకు సీఎం కేసీఆర్కు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ అనుబంధంగా కార్మిక విభాగాన్ని (టీఆర్ఎస్కేవీ) భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)గా మార్చినట్టు ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు.
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులంతా లౌకికవాదం వైపే ఉన్నారని, ప్రజల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు తావులేదని టీఆర్ఎస్ కార్మిక
సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఎల్లప్పుడు ఉద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 26వ తేదీన జరిగిన ఎన్నికలలో జలమండలి గుర్తింపు కార్మిక సంఘం (టీఆర్ఎస్ అన
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను పరిష్కరించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీడియా సమావేశంలో వాట
కార్మిక సంఘం అధ్యక్షుడిగా రాంబాబు యాదవ్ ఎన్నిక పటాన్చెరు, డిసెంబర్ 17: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పెన్నార్ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్కేవీ అభ్యర్థి రాంబాబు యాదవ్ ఘన వ�