Sri sita ramula Pratishta | ఈ నెల 21 నుండి 23 వరకు సీతారామచంద్రస్వామి పున: ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం జరుగనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు చెప్పారు.
MLA Madhavaram Krishnarao | కూకట్పల్లిలో 400 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయ ప్రాంగణంలో గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఆలయ కమి�
ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో (Bhadrakali Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన నేడు భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ�
Bhadradri | భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఓ నాగుపాము శివలింగంపైకి చేరుకొని పడగ విప్పి నాట్యం చేసింది. అప్పటివరకు గుడిలో ఉన్న భక్తులు శివలింగా
Vallabhi Ramalayam | ఆ ఊరి దళితుల్ని గుళ్లోకి రానివ్వలేదు. దేవుణ్ని చూడనివ్వలేదు. అయినా వాళ్లు వెనుకడుగు వేయలేదు. వెలివాడలోనే గుడికట్టుకున్నారు. వేలకువేలు పెట్టి విగ్రహం తీసుకురాలేక పటం పెట్టి పూజలు చేశారు. ఆ భక్తిక�
జైనుల కాలంలో నిర్మించిన కూకట్పల్లి రామాలయానికి శతాబ్దాల ఘనచరిత్ర ఉన్నది. ఆలయంలో నెలకొని ఉన్న శిలా శాసనాల ద్వారా ఇంతటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 436 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న రామాలయ ప్రతిష్టను నగరం నలుమూ
Bandaru dattatreya | హనుమాన్ జయంతి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నగరంలోని గౌలిగూడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీర హనుమాన్ విజయ యాత్రలో
అల్లాపూర్,ఏప్రిల్12 : ఈ నెల 20వ తేది నుంచి ప్రారంభమయ్యే కూకట్పల్లి రామాలయం పునఃప్రతిష్ట మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌక్యరం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �