కారేపల్లి, మే 11. మండల పరిధిలోనిఅప్పాయి గూడెం గ్రామపంచాయతీ పరిధి బిక్య తండా గ్రామంలో రామాలయం ధ్వజస్తంభం, గ్రామదేవతల ప్రతిష్ట ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు.
గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం రూ.4.81 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి బీ. సదయ్య తెలిపారు. ఇటీవల ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి హుండీ ఆదాయాన్ని మంగళవార
Ramalayam | ఇన్నాళ్లూ సర్కార్, ఆలయ భూముల ఆక్రమణ, అధికారుల చేతులు తడిపి రికార్డులు తారుమారు చేయడం వంటివి చూశాం! కానీ, ఇప్పుడు ఏకంగా ఓ దేవాలయాన్నే కాంగ్రెస్ నాయకుడికి రాసిచ్చిన వైనం వెలుగులోకి వచ్చింది. అది కూడా
Sri sita ramula Pratishta | ఈ నెల 21 నుండి 23 వరకు సీతారామచంద్రస్వామి పున: ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం జరుగనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు చెప్పారు.
MLA Madhavaram Krishnarao | కూకట్పల్లిలో 400 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయ ప్రాంగణంలో గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఆలయ కమి�
ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో (Bhadrakali Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన నేడు భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు ఆధ�
Bhadradri | భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఓ నాగుపాము శివలింగంపైకి చేరుకొని పడగ విప్పి నాట్యం చేసింది. అప్పటివరకు గుడిలో ఉన్న భక్తులు శివలింగా
Vallabhi Ramalayam | ఆ ఊరి దళితుల్ని గుళ్లోకి రానివ్వలేదు. దేవుణ్ని చూడనివ్వలేదు. అయినా వాళ్లు వెనుకడుగు వేయలేదు. వెలివాడలోనే గుడికట్టుకున్నారు. వేలకువేలు పెట్టి విగ్రహం తీసుకురాలేక పటం పెట్టి పూజలు చేశారు. ఆ భక్తిక�
జైనుల కాలంలో నిర్మించిన కూకట్పల్లి రామాలయానికి శతాబ్దాల ఘనచరిత్ర ఉన్నది. ఆలయంలో నెలకొని ఉన్న శిలా శాసనాల ద్వారా ఇంతటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 436 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న రామాలయ ప్రతిష్టను నగరం నలుమూ