స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం రామగిరి మండల కేంద్రం తోపాటు పల్లెపల్లెల్లో ఘనంగా జాతీయ పండుగ జరుపుకున్నారు. ఉదయం నుంచే పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ చౌరస్తాలు వివిధ రాజకీయ
మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ కళాశాల అధికారుల అనాలోచిత వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారిం ది. స్థానిక కళాశాలలో బీటెక్లో సీటు వచ్చి న విద్యార్థులు శనివారంలోగా సర్టిఫిట్ల
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నవ్విపోదురు కదా అనే విధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పెండింగ్ బిల్లులు రాక ఎంతోమంది సర్పంచులు ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నా చలనం లేని ఈ ప్రభుత్వంనికి కనువిప్పు కల�
మండల కేంద్రంలోని సెంటినరీకాలనీ అంబేద్కర్ -పూలే చౌక్ లో గల అంబేద్కర్ -పూలే విగ్రహాల వద్ద సోమవారం జూలూరి గౌరీశంకర్ రచించిన బహుజనగణమన పుస్తకాన్ని బహుజన నాయకులు ఆవిష్కరించారు.
మొహర్రం (Muharram) పండుగ పురస్కరించుకొని మండలంలోని గ్రామాల్లో పీరీల ఊరేగింపులతో (Peerla Panduga) సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆయా గ్రామాల్లో పీరీల ఊరేగింపు ప్రారంభించి ఇంటింటికి సందర్శన చేస్తుండగా.. భక్తులు పిర�
నల్లగొండ పట్టణం రామగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 1952లో ప్రారంభమైన ఈ పాఠశాల.. నాటి నుంచి నేటి వరకు అద్దె భవనంలోనే కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి పడమర వైపు ఉన్న 4 దుకాణాల అద్దెకు అలాగే కొబ్బరి చిప్పలను సేకరించుటకై ఈ నెల 16న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ
పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడి బరిలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లోజుల వంశీ బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం సెంటినరీ కాలనీ లో రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. అందరిలో కంటే ప్రత్యేకంగా చేయాలని తలచి తలవంపులు తెచ్చుకున్నారు.
డిజిటల్ పట్టా పాస్ బుక్ కలిగిన ప్రతీ రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ తెలిపారు. బేగంపేట గ్రామంలో ఫార్మా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఆయన బుధవారం పర�
బంధువులైన కుటుంబ సభ్యులు వారి గ్రామమైన లొంకకేసారంలో చేసుకుంటున్న బీరప్ప (బీరన్న) బోనాల పండుగ వేడుకలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం పెద్దపల్లిలో చోటు చేసుకుంది.
సింగరేణి బ్లాస్టింగ్ విధ్వంసంతో నాగేపల్లిలో దెబ్బతిన్న ఇండ్లను పూర్తి స్థాయిలో సర్వే చేసి మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యన�
PEDDAPALLY | రామగిరి ఏప్రిల్ 25: రామగిరి మండలంలోని సెంటినరి కాలనీ జామా మజీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన కిరాతక టెర్రరిస్టుల కిరాతక చర్యను ఖండిస్తూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
Ramagiri | రామగిరి ఏప్రిల్ 23: విద్యార్థులు ఉన్నత్త లక్షాలను సాధించి సమాజం పేరు ప్రఖ్యాతి కోసం కార్యాచరణ తో ముందుకు నడవలని ఎస్సై చంద్రకుమార్ సూచించారు.