పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. బేగంపేట గ్రామానికి చెందిన మొలంగురి కొమురయ్య హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య అలియాస్ రాజ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలోని ఓ పెండ్లి వేడుకలో హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండలం నారాయణరావుపేటకు చెందిన సత్తయ్య, రామగిరి మండలం బేగంపేటలోని కొముర�
అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఏరియా (ఏఎల్పీ)లో కార్మికుల భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వినూత్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థ రామగుండం అర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల ఆధ్వర్యంలో జీఎం కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు చైన్లు, ద�
‘మూడేండ్ల సంది తన రెక్కల కట్టంతో బతుకుతున్నం.. ఎప్పుడూ ఓ నోరు లేని జీవిగా చూడలె.. మాలో ఒకదానిగా, మా ఇంటి బిడ్డగానే సాకినం.. మా కుటుంబ బరువును మోసింది. ఎండనక.. వాననక పొలం కాడికి నడిచింది. అది కట్టపడితేనే మా ఇంటి�
మంథని నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సు సౌకర్యం పూర్తిగా గగనంగా మారింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్నం నుంచి పల్లెకు వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిప�
మంథని జేఎన్టీయూ లో అసిస్టెంట్ ప్రొపెసర్, ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్. కృష్ణకు అమెరికా నుంచి అరుదైన గౌరవం దక్కింది. ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్త్ బీచ్ స్�
లయన్స్ ఇంటర్నేషనల్ రీజియన్–8 ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లోని బొంతకుంటపల్లి ఫోటో ఫామ్–విజయ ఏసీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన రీజియన్ మీట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ 11 కేటగిరీలలో అవార్డులు �
రామగిరి పాఠశాల నిర్వాహకుడు, తెలంగాణ మలిదశ ఉద్యమ నివేదిక కన్వీనర్, విద్యావంతుల వేదిక కన్వీనర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించిన కదర కళాధర్ రెడ్డి (సెంటినరీ కాలనీ నివాసి) మంగళవారం �
రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో ఉన్న పోస్టాఫీస్నుఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయించడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో�
గంట వ్యవధిలో తండ్రీ కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ గురువారం మధ్�
నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ, రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన గ్రామ ప్రజల హృదయాలను కలిచివేసింది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం శోకసంద్రం
ఆల్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత సింగరేణి కార్మికుల ద్వితీయ ఆత్మీయ మహా సమ్మేళనం సోమవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సాయి రామ్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు.