కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓస
పంట పొలాల వద్ద, రహదారుల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రామగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.80 వేల విలువైన కాపర్ వైర్, రూ.20 వేల విలువైన ఏసీ ఔటర�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు బేగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంకిషన్ రావు వినూత్నంగా ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టారు.
అనేక కష్టాలను ఎదుర్కొంటూ తమ చదువుల కోసం త్యాగాలు చేసే తల్లిదండ్రుల కలలకు సాకారం చేకూర్చాలని, ఈ బాధ్యత ప్రతీ విద్యార్థిపై ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీన�
రామగిరి మండలం జల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని సింగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గీత కార్మికుడు ధోనికేటి శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా అధికార ప్రతినిధి బీ సుద
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు.
సింగరేణి అర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్ట్లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ (OB) పనులను రాజపూర్ గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ప్రాజెక్ట్లో భాగంగా సీ-5 కాంట్రాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను రామగిరి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ ఎం రమేష్ తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న పీరియాడిక్ సర్వేలో భాగంగా ఆదివారంపేట, రాజాపూర్ గ్రామంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ గణాంక శాఖ �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కల్వచర్ల గ్రామంలో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికే ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నారని, నిజంగా ఇ
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అవసరమని, వారి ఆశయాలతోనే సామాజిక మార్పు జరుగుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు.