సింగరేణి కార్మిక క్షేత్రంలోని సెంటినరీ కాలనీ నుంచి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ముఖ్యంగా ఆర్జీ-3 జీఎం కార్యాలయానికి అత్యంత సమీపంలోనే నడి రోడ్డ
రామగిరి, జూన్ 27 : రామగిరి మండలం పన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ఫ్లాట్స్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొగిలి సాయి (26) ఆత్మహత్య చేసుకున్నాడు.
సింగరేణి లో (ఎస్సీసీఎల్)లో బొగ్గు రవాణా వ్యవస్థ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా కొనసాగుతోందని ఆర్జీ-3 జీఎం మధుసూదన్, ఏపీ ఏజీఏం బండి సత్యనారాయణ తెలిపారు.
రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కెక్కర్ల సాయిబాబా ఇటీవల తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స �
రామగిరి మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు ఏటీఎంలలో నగదు కొరత కారణంగా తరచూ ‘నో మనీ’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చే వినియోగదారులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థిత�
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాగేపల్లిలోని ఆయన నివాసానిక�
రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం జరిగిన ప్రమాదంలో గనిలో విధులు నిర్వహిస్తున్న తుమ్మల సాయి నాథ్ రెడ్డి (జనరల్ అసిస్టెంట్)పై టాప్ పాల్ (గని పైకప్పు భాగం) నుంచి బొగ్గు పెళ్
రామగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్కా రామకిషన్రావును హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభి�
కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓస
పంట పొలాల వద్ద, రహదారుల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రామగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.80 వేల విలువైన కాపర్ వైర్, రూ.20 వేల విలువైన ఏసీ ఔటర�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు బేగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంకిషన్ రావు వినూత్నంగా ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టారు.
అనేక కష్టాలను ఎదుర్కొంటూ తమ చదువుల కోసం త్యాగాలు చేసే తల్లిదండ్రుల కలలకు సాకారం చేకూర్చాలని, ఈ బాధ్యత ప్రతీ విద్యార్థిపై ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీన�