హిల్ట్ పాలసీపై ప్రభుత్వం దిగి వచ్చేలా ఈ నెల 7న ప్రజా వంచన పేరుతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెల్లడించారు.
ఫ్యూచర్సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంటున్నారని, విద్య, వైద్యం, అభివృద్ధి.. ఇలా అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారును ప్రజలే భూస్థాపితం చేస్తా�
‘ఓటమి తప్పదని తెలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేశాం. ఎన్నికలైనందున గతంలో మాదిరిగానే పనితీరును ప్రదర్శించాం’ అని ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవి ప్రసార మాధ్యమాల సృష్టేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాజీనామా చేస్తే.. తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్దామని కిషన్రెడ్డికి సవాల్ విసి�
BJP | పెద్దపల్లి జిల్లాలోని బిజెపిలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. సాక్షాత్తు ఆ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే కమలం శ్రేణులు తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించి, ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్ను రాష్ట్ర గవర్నర్ వెనక్కి పంపినట్టు తెలిసిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం �
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకురాలేని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం విడ్డూరంగా ఉన్నదని బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.