కంటి వెలుగు కార్యక్రమం మహాఅద్భుతమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రామచంద్రరావుబంజరులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి సోమవారం పరిశీ
సదాశివపేట, సెప్టెంబర్ 11: సంగారెడ్డి నియోజకవర్గంలోని బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సదాశివపేట మండలం మద్దికుంట చౌరస్తా వద్ద ఆదివారం బీజేపీ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్�