Ayodhya Ram Mandir | 2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం.. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం.. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం... ఇవన్నీ అయోధ్యల
అయోధ్యలో కొత్తగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానశ్రయాన్ని’ ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నదని అన్నారు. తెలంగాణలో జరిగే ప్ర
PM Modi : తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో ఇవాళ వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వా�
PM Modi: ప్రపంచం అంతా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాముడికి ఇప్పుడు పక్కా ఇళ్లు వచ్చిందన్నారు. తమ సర్కారు 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించిందన్నారు.
CM Siddaramaiah : హిందుత్వ వేరు.. నేను హిందువునే అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. హిందువుల ఓట్లను గెలిచేందుకు హిందుత్వ ఐడియాలజీ బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ అంటూ ఏమ�
మరో నెలరోజుల్లో అయోధ్య రామాలయం (Ram Mandir) ప్రారంభం కానుంది. వచ్చేఏడాది జనవరి 22న అద్భుతంగా కళాఖండగా తీర్చిదిద్దిన ఆలయంలో రాములవారికి ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంలో రాముని ప్రాణప్రతిష్ఠ వచ్చే ఏడాది జనవరి 22న నిర్వహించాలని నిర్ణయించినట్టు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపా�
Ayodhya Ram Temple: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ అయోధ్య రామాలయ నిర్మాణానికి చెందిన కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో వర్క్ జరుగుతోంది. గర్భాలయం పనులు పూర్తి అయ్యాయ�
ఒక పక్క దేశంలో జీ20 శిఖరాగ్ర సదస్సుతో యంత్రాంగం తలమునకలై ఉన్న సమయంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించి కీలక సమాచారం తెలిసింది. యూపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వచ�
Ayodhya Ram Mandir: శరవేగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాగుతోంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆ ఆలయానికి చెందిన కొత్త ఫోటోలను రిలీజ్ చేసింది. ఆ ఫోటోల ఆధారంగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అయినట్లు