Ayodhya | అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో స్పైస్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ముంబయి, చెన్నై, బెంగళూరు, వారణాసి నుంచి అయోధ్యకు ప్రత్యేకంగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నది.
Kirti Azad | రాముడు అందరివాడని టీఎంసీ మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నారు. దర్భంగాలోని తన నివాసంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జనవరి 22న ప్రజలంతా అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే, అయోధ్యకు
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడి హోటళ్ల అద్దె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రూమ్ రేట్లు ఏకంగా 500 శాతం పెరిగాయి. అంతేకాకుండా, ప్రతి 10 గదులకు 8 గదులు నిండిపోయాయని అధికార
AAP | అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతో పాటు శంకాచార్య పీఠాధిపతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, శాస్త్ర విధులు, ఆచారాలకు అనుగుణంగా విగ్రహ ప్
ఆధ్యాత్మిక నగరం ‘అయోధ్య’ వేడుకలకు ముస్తాబవుతున్నది. నూతనంగా నిర్మితమైన రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాల రాముడిని సాదరంగా ఆహ్వానించేందుకు భారతీయ
Ayodhya | అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమం కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తుండగా.. వేడుకకు వేర్పాట్ల
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సుముహూర్తం సమీపిస్తున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమత�
అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఓ మహిళ 32 ఏండ్లుగా మౌనవ్రతం చేస్తున్నారు. జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన సరస్వతి దేవి (85).. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు (1992, డిసెంబర్ 6) నుంచి మౌనవ్రతాన్ని కొనసాగిస్తున్న�
Ram Mandir | కోట్లాది మంది భారతీయుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనున్న�
Ayodhya | అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 22న ఆలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. 23 నుంచి ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న భక్త
అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్ లల్లా విగ్రహంపై నిర్వాహకులు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. స్వామి శంకరాచార్య విజయేంద్ర, ఇతర స్వాములను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు తుది విగ్రహ ఎంపిక