anti-India graffiti : కెనడాలోని రామ మందిరంపై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ రాతలు రాశారు. హిందుస్తాన్ ముర్దాబాద్.. సంత్ బింద్రావాలా అమరుడు అని, మోదీని టెర్రరిస్టుగా ప్రకటించాలని రాశారు.
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండవ దశ పనుల్లో భాగంగా ఇవాళ రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం
ఇటీవలే కాంగ్రెస్కి గుడ్ బై చెప్పిన హార్థిక్ పటేల్ మళ్లీ కాంగ్రెస్పై మండిపడ్డారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ కించపరుస్తోందంటూ ఆరోపించారు. ఎప్పుడూ హిందువుల మనోభావాలను ఇబ్బందులకు గురి చ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని అయోధ్య రామాలయ నిర్మాణంలో వినియోగించనున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్టడీ గ్రూప్ ఎన్జీవో ఇప్పటికే నీటిని సేకర
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల్లో తొలి ఘట్టం దాదాపు పూర్తికావొచ్చిందని ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఆలయ పునాది పనులు పూర్తయినట్లేనని వెల్లడించింది. అనుకున్న సమయానికి కన్నా ముందుగానే
ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్�