Stunt Master | యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో తమిళ పాపులర్ స్టంట్ మాస్టర్ మోహన్రాజ్ అలియాస్ ఎస్.ఎం.రాజు (52) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘వెట్ట�
Stunt Master | తమిళ సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి
ఓ రాజ్యపు రాజు మానసిక అశాంతికి గురయ్యాడు. ‘అశ్వమేధ యాగం అయినా చేయవచ్చు కానీ మనసును జయించలేం’ అని విని ఉండటంతో ఆయన ఆందోళన మరింత ఎక్కువైంది. ఆయుర్వేద వైద్యం తీసుకుని ఆందోళన తగ్గించుకోవాలని భావించాడు రాజు.
ఒకపారి చెన్నాల్రామలింగం.. అదేనుల్లా, మన తెనాలి రామలింగడు బాటపొంట నడుసుకుంట కచేరికి వోతాండు. అదే తొవ్వల పొరుగు రాజ్యపు రాయబారి.. పెద్దపెద్ద పళ్లాలల్ల మంచిగ పండిన మాడిపండ్లను ఆళ్ల రాజు నజరాన వంపితే, తీసుకొన
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లైంగిక వేధింపులను ప్రతిఘటించినందుకు ముగ్గురు దుర్మాగులు ఓ దళిత యువతిని బెల్లం తయారీ యూనిట్లో ఉపయోగించే పొయ్యిపై కాగుతున్న పెద్ద కడాయిలో పడేశారు.
బీఆర్ఎస్తోనే దేశంలో అనేక మార్పులు వస్తాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలం, పాలమాకుల గ్రామంలో బీజేపీకి చెందిన కవిత కృష్ణ, బాలరాజు, యాదయ్య, శ్రీనివాస్, కృష�
వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. దాదాపుగా 43 గంటల నుంచి గుహల మధ్య ఇరుక్కున్న రాజును భారీ బండరాలను పగలగొట్టి క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. మూడు రోజులుగా అన్న పాన�
Kamareddy | వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు.
Kamareddy | వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయిన వేటగాడు రాజును బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నపురం శివారు అటవీ ప్రాంతంలో
గత సంవత్సర కాలంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల మరణాలు గురించి ఎక్కువగా వింటున్నాం. కొందరేమో కరోనాతో మరణిస్తే, మరి కొందరు అనారోగ్యంతో ఇంకొందరు ఆత్మహత్య చేసుకొని కన్నుమూస్తున్నారు