Cable bridge | గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ ఎంపీ ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ బీజేపీ ఎంపీ అయిన మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి
అహ్మదాబాద్: ఆర్టిస్ట్లు తమ ప్రతిభను ముగ్గుల్లో చూపారు. పలు రంగాల నేపథ్యంగా 125 రకాల చిత్రాలను ముగ్గులతో రూపొందించారు. గుజరాత్లోని రాజ్కోట్ అజంతా ఆర్ట్స్ గ్యాలరీలో శనివారం ఇది జరిగింది. 77 మంది చిత్రకా�
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు ఒక్కొక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్,
అహ్మదాబాద్: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా లక్షకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో గత ఏడాది కరోనా మహమ్మారి కాలుమోపినప్పటి నుంచి కూడా ఒకేరోజ