గుజరాత్లోని రాజ్కోట్లో గల టీఆర్పీ గేమ్జోన్లో శనివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. మృతుల్లో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. మృతుల శరీరాలు గుర్తుపట్టలేకుండా మారిపోయాయి.
గుజరాత్లోని రాజ్కోట్ గేమ్ జోన్ (TRP Game Zone) ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. వారిలో తొమ్మిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
గుజరాత్లోని రాజ్కోట్లో వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న బాలలు, పెద్దలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వీరి సంతోషాన్ని ఆవిరి చేసింద
Fire Accident | గుజరాత్లోని రాజ్కోట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 9
టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ తన ప్రాధామ్యాలు ఏంటో స్పష్టం చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ ముందు వరకు ఫామ్లేమితో ఇబ్బంది పడ్డ గిల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టెక్నిక్ విషయంలో ఇబ్బందులు ఎదు�
Rohit Sharma: ఓ అనామక బౌలర్ రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. రాజ్కోట్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ఈ ఘటన జరిగింది. వరుసగా రెండో బంతికి కూడా రోహిత్ ఔటయ్యాడు. దీంతో టీమిండియా కెప్టెన్ పర్ఫార్మెన్స్పై �
Rehan Ahmed: స్పిన్నర్ రెహన్ అహ్మద్కు వీసా చిక్కులు ఎదురయ్యాయి. సింగిల్ ఎంట్రీ వీసాతో ఇండియాకు వచ్చిన రెహన్.. రెండో టెస్టు ముగిసిన తర్వాత జట్టు సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అయితే మూడో టెస్టు కోసం
Sourashtra Cricket : సౌరాష్ట్రకు చెందిన అండర్ -23 జట్టు క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ(ColnEl CK Naidu Trophy)లో ఆడుతున్న జట్టు సభ్యులకు చెందిన కిట్స్లో మందు బాటిళ్లతో దొరికారు. వారం క్రితం ఛండీ�
David Warner: డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. రాజ్కోట్లో జరుగుతున్న మూడవ వన్డేలో.. ఇండియన్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో అతను క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
Air India flight | దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. తన డ్యూటీ సమయం ముగిసిపోయిందంటూ విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో ఎయిర్ఇండియాపై మరోసారి విమర్శలు వెల్ల
IRCTC SAURASHTRA Yatra | మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో అధ్యాత్మ�