హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీలో అరుదైన రికార్డును సాధించింది. ఇటీవల ఈ ఎయిర్పోర్ట్ నుంచి దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల నుంచి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుం
శంషాబాద్ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకున్నది. కేవలం అక్టోబర్లోనే ఈ విమానాశ్రయం ద్వారా 20 లక్షల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 16 శాతం పెరిగి 20,50,789 ప్రయాణించ�
Hyderabad Airport | దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన మొదటి �
సమయపాలనలో హైదరాబాద్లోని రాజీవ్గాంధీ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నట్టు వైమానిక విశ్లేషణ సంస్థ సర్క్�
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి పాకిస్థాన్ జెండా ఊపాడు. అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ను హైదర�
బీఎస్సీపీఎల్ ఆధ్వర్యంలో అత్యంత దూర దృష్టితో ఉత్తమ జీవనానికి కలిగిన నిర్మాణాలు ఎంతగానో అనుకూలంగా ఉన్నాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్షర్, హెల్త్ ఇండస్ట్రీలో
శంషాబాద్ ఎయిర్పోర్టులో 4.86 కోట్ల వి లువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుం చి వచ్చిన ప్రయాణికుడు 2 కిలోల బం గారం కడ్డీలను ప్యాంటులో దాచుకొని తీసుకొచ్చి తనిఖీల్లో పట్
Shamshabad Airport | హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మిల్లెట్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం ఈ రెస్టారెంట్ను ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్, ఐఐఎం డైరెక్టర్ తారా సత్యవతి�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2023 ఏడాదికిగాను స్కైట్రాక్స్ ‘బెస్ట్ రీజినల్ ఎయిర్పోర్ట్' అవార్డు వరించింది.
నగరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నది. హైదరాబాద్లో ఉపాధి, ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ త�
ఉన్నత చదువుల కోసం 2015లో అమెరికా వెళ్లిన నూర్బాషా కమల్హసన్.. అక్కడే స్థిరపడి 2020లో బంగ్లాదేశ్కు చెందిన యువతి నూజాత్ ఫాతిమాను పెండ్లి చేసుకున్నాడు.