శంషాబాద్ రూరల్, డిసెంబర్ 16 : గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని నర్కూడలో గౌడ సంఘం భవన నిర్మాణానికి, పిల్లోనిగూడ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ
శంషాబాద్ : అమ్మపల్లి దేవాలయ అభివృద్ధి పనులు చేయడానికి దేవాదాయశాఖ నుంచి అనుమతి లభించింది. అందుకు సంబంధించిన ఆర్దర్ కాపీని సోమవారం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్కు అందజేసినట్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయక�
మణికొండ, డిసెంబర్ 10: మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోకాపేటకు చెందిన దంపతు లు దుర్గం రాజు, దుర్గం మౌనికలు మృతి చెందగా, ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిన విషయం తెలిసిం దే.. ఈ ఘటనపై చలించిన నార్సింగి
భక్తి భావం పెంపొందించుకోవాలి హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి,ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ విజయ కనక దుర్గా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మైలార్దేవ్పల్లి,డిసెంబర్10: ఆలయాలు నిర్మించడం పూర్వ జన్మ
అత్తాపూర్, డిసెంబర్ 9: కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార
అత్తాపూర్ : కార్మికుల కర్షకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందనని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు గు�
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్�
బండ్లగూడ,డిసెంబర్ 5: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లికి చెందిన శైమాల్ కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్వ�
బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శైమాల్ గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్�
మైలార్దేవ్పల్లి : పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివి�
మైలార్దేవ్పల్లి : రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ దవాఖానను ఏర్పాటు చేయలని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కోర�
బండ్లగూడ : రోగుల సౌకర్యార్థం అంబులెన్స్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్
మణికొండ : తెలంగాణలోనే ప్రాచుర్యం పొందిన నార్సింగి వ్యవసాయ మార్కెట్యార్డును సమిష్టి కృషితో అభివృద్ది పర్చుకోవాలని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం మార్కెట్ కమిటీ సర్వసభ్
శంషాబాద్ రూరల్ : గ్రామాలకు బొడ్రాయి విగ్రహాలు మూలస్థంభాలుగా పిలుస్తారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని కవ్వగూడ గ్రామంలో గతమూడు రోజుల నుంచి బొడ్రాయి విగ్రహా ప్రత