మణికొండ : పేద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా చిరస్థాయిలో నిలిచి ఉంటుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన తాండ�
బండ్లగూడ : అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో బావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. అదివారం జ్య
వ్యవసాయ యూనివర్సిటీ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ముస్లీమ్లు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో సులేమాన
శంషాబాద్ రూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఆదుకోవడం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామానికి చెందిన పలువు�
మణికొండ : ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎ.లక్ష్మణ్, ప్రణీత రాజులకు సీఎం సహాయ నిధ
శంషాబాద్ రూరల్ : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు ప్రకాశ్ గ�
శంషాబాద్ రూరల్ : పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని పలువురు బాధిత కుటుంబ సభ్యులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్
మైలార్దేవ్పల్లి : రోలర్ స్కేటింగ్లో చిన్నారులు మంచి ప్రతిభ కనపరచడం అభినందనీయమని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో రోలర్ స్కేటింగ్ల�
మణికొండ : ప్రజా సంక్షేమం మా సర్కారు ప్రధాన లక్ష్యమని, శివారు మున్సిపాలిటీలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపుతున్నా రని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మంగళవారం నార్స�
శంషాబాద్ రూరల్ : గ్రామాలకు బొడ్రాయిలు మూలస్థంభాలుగా పిలుస్తారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలోని జూకల్ గ్రామంలో గతమూడు రోజుల నుంచి బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాల�
మణికొండ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నార�